AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త మ్యాప్.. సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ ఆమోదం

భారత్ కు చెందిన మూడు భూభాగాలను తమవిగా ప్రకటించుకుంటూ ఓ కొత్త మ్యాప్ లో వీటిని చేర్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును నేపాల్ పార్లమెంట్ శనివారం ఆమోదించింది. కాలాపానీ. లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను..

కొత్త మ్యాప్.. సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ ఆమోదం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 13, 2020 | 6:05 PM

Share

భారత్ కు చెందిన మూడు భూభాగాలను తమవిగా ప్రకటించుకుంటూ ఓ కొత్త మ్యాప్ లో వీటిని చేర్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును నేపాల్ పార్లమెంట్ శనివారం ఆమోదించింది. కాలాపానీ. లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను ఈ నూతన మ్యాప్ లో చేర్చారు. వివాదాస్పదమైన ఈ బిల్లుకు అనుకూలంగా 258 మంది సభ్యులు ఓటు వేశారు. (సభలో మొత్తం ఉన్న సభ్యుల సంఖ్య 275). నేపాల్ ప్రభుత్వ వైఖరిపై భారత్  ప్రకటించిన తీవ్ర వ్యతిరేకతను పట్టించుకోకుండా అక్కడి పార్లమెంట్ ఈ సవరణ బిల్లును ఆమోదించడం విశేషం. కొత్త మ్యాప్ ఆమోదానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలన్న ప్రతిపాదనకు  ఈ నెల 9 న  నేపాల్ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం