ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5గంటలవరకు పోలింగ్ జరగనుంది. 

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

Edited By:

Updated on: Apr 11, 2019 | 9:40 AM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్‌ సరళిని ఆయన పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5గంటలవరకు పోలింగ్ జరగనుంది.