AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Sivakumar

M Sivakumar

Reporter - TV9 Telugu

siva.medandraravu@tv9.com

హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..

Read More
డబ్బా బ్రాండెడ్.. లోపల మాత్రం కల్తీ ఇంజన్ ఆయిల్.. ఇది తెలిస్తే వాహనదారుల గుండెల్లో గుబులే..

డబ్బా బ్రాండెడ్.. లోపల మాత్రం కల్తీ ఇంజన్ ఆయిల్.. ఇది తెలిస్తే వాహనదారుల గుండెల్లో గుబులే..

విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా నకిలీ ఇంజన్ ఆయిల్ దందా నడుస్తోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వాడిన ఇంజన్ ఆయిల్‌ను శుద్ధి చేసి, ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నకిలీ ఆయిల్ వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతినడం, మైలేజ్ తగ్గడం, భారీ మరమ్మత్తుల ఖర్చులు రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని మెకానిక్‌లు హెచ్చరిస్తున్నారు.

APSRTC : ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం.. జూన్ 11 నుంచి ఆందోళనల బాట..

APSRTC : ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం.. జూన్ 11 నుంచి ఆందోళనల బాట..

ఏపీఎస్ఆర్టీసీలో సరికొత్త ఉద్యమం మొదలైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల భద్రతకే కాకుండా, ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఉనికికే ముప్పు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. జూన్ 16 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.

తిక్క కుదిరింది.. ట్రాఫిక్ డీసీపీపై సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్లు! వారిపై కేసు నమోదు

తిక్క కుదిరింది.. ట్రాఫిక్ డీసీపీపై సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్లు! వారిపై కేసు నమోదు

విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ప్రయాణికుల భద్రతపై అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల వీడియోపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇంటి నుంచి వెళ్లింది సాధారణ కానిస్టేబుల్..  కానీ తిరిగొచ్చింది మాత్రం అందరూ మెచ్చిన అధికారి..

ఇంటి నుంచి వెళ్లింది సాధారణ కానిస్టేబుల్.. కానీ తిరిగొచ్చింది మాత్రం అందరూ మెచ్చిన అధికారి..

2012లో సాధారణ CRPF కానిస్టేబుల్‌గా చేరి, అత్యంత ప్రమాదకరమైన కోబ్రా విభాగంలో దేశ సేవ చేసిన కృష్ణాజిల్లా యువకుడు వెంకటేష్.. ఇప్పుడు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఒకప్పుడు మా అబ్బాయి సైనికుడు అని గర్వపడిన తల్లిదండ్రులు, ఊరి జనం.. నేడు మా వాడు అధికారి అయ్యాడు అంటూ ఘనంగా సత్కరించారు.

Andhra Pradesh: బిగ్ అలర్ట్.. తల్లికి వందనం స్కీమ్‌లో మీ పేరు ఉందా.. లేదా..? ఇలా చెక్ చేసుకోండి..

Andhra Pradesh: బిగ్ అలర్ట్.. తల్లికి వందనం స్కీమ్‌లో మీ పేరు ఉందా.. లేదా..? ఇలా చెక్ చేసుకోండి..

ఏపీలో కొత్త విద్యా సంవత్సరం మొదలైన వేళ.. పిల్లల చదువుల కోసం ఎదురుచూస్తోన్న తల్లులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారుల కోసం ఒక కీలకమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయా లేదా? మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి? అనే వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు.

Electric Buses: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆర్టీసీలో ప్రయాణం మరింత సౌకర్యవంతం

Electric Buses: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆర్టీసీలో ప్రయాణం మరింత సౌకర్యవంతం

ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇదో గుడ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత సులభతరం కాబోతుంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్ కింద ఏపీకి కొత్తగా 750 ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. ఈ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనితో రాష్ట్రంలో ప్రయాణికులు రద్దీలేని ప్రయాణాన్ని సాగించవచ్చు.

AP LEAP School: ఏపీలో సరికొత్త లీప్ స్కూల్.. దీని స్పెషాలిటీ ఏంటో చూడండి..

AP LEAP School: ఏపీలో సరికొత్త లీప్ స్కూల్.. దీని స్పెషాలిటీ ఏంటో చూడండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో సరికొత్త విప్లవం.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీలో తొలి లీప్ పాఠశాల సిద్ధమైంది. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో రూ.16 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక పాఠశాలను నిర్మించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు అందుబాటులోకి రానున్న ఈ స్కూల్ విశేషాలు చూడండి..

సమ్మర్‌లో కోళ్ల మరణానికి కారణం ఇదేనట.. చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

సమ్మర్‌లో కోళ్ల మరణానికి కారణం ఇదేనట.. చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

తెలుగురాష్ట్రాలను కుదిపేస్తున్న ఎండల తీవ్రత ఇప్పుడు పౌల్ట్రీ రంగానికీ పెద్ద దెబ్బగా మారింది. గడిచిన మూడు రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెండు తెలుగురాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాన్ని కొంత మేరైనా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సమ్మర్‌లో సేఫ్‌గా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.

బెజవాడలో మళ్లీ కాల్ మనీ..! ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటే.. ఇక అంతే..

బెజవాడలో మళ్లీ కాల్ మనీ..! ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటే.. ఇక అంతే..

ఒకప్పుడు కాల్ మనీ అనే పదం వినగానే ప్రజలు వణికిపోయేవారు. అప్పు తీసుకుంటే వడ్డీ భారంతోనే బాధపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారింది. వడ్డీ వ్యాపారం పేరుతో ప్రారంభమైన వ్యవహారం, చివరకు బ్లాక్ మెయిల్‌గా మారి వ్యాపారులను, మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్న ఆరోపణలు బెజవాడలో సంచలనం రేపుతున్నాయి.

బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ ఎంపిక..!

బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ ఎంపిక..!

Jyothi Surekha Vennam: ఆసియా క్రీడల వేదికపై మరోసారి తెలుగు అమ్మాయి గురి పెట్టింది. అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న స్టార్ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం 2026 ఆసియా క్రీడలకు ఎంపికైంది. ఇప్పటికే మూడు ఆసియా క్రీడల్లో దేశానికి పతకాల వర్షం కురిపించిన జ్యోతి.. ఇప్పుడు వరుసగా నాలుగోసారి భారత జట్టులో చోటు దక్కించుకుని తన స్థిరమైన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది.

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

AP Forest Dept Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఏపీ ఫారెస్ట్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ ఫారెస్ట్ శాఖలో మొత్తం 40 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను స్పోర్ట్స్ కోటా..

Traffic Rules: బెజవాడ వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై వన్ వేలో వస్తే వాహనం సీజ్..!

Traffic Rules: బెజవాడ వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై వన్ వేలో వస్తే వాహనం సీజ్..!

Traffic Rules: ఇకపై కేవలం ఫైన్లకే పరిమితం కాకుండా.. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై వాహనం సీజ్ చేసే దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల ద్వారా రాంగ్‌రూట్ డ్రైవింగ్‌ను గుర్తిస్తున్న పోలీసులు. ఇక ఫీల్డ్‌లో