AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M Sivakumar

M Sivakumar

Reporter - TV9 Telugu

siva.medandraravu@tv9.com

హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..

Read More
Andhra Pradesh: ఏపీలో ఊహించని టర్న్ తీసుకున్న వాతావరణం.. అయోమయంలో జనం

Andhra Pradesh: ఏపీలో ఊహించని టర్న్ తీసుకున్న వాతావరణం.. అయోమయంలో జనం

ఏపీలో వాతావరణం ఊహించని మలుపు తిరిగింది. చలికాలం పూర్తిగా వీడకముందే పగటి వేళ ఎండలు మండిపోతుండగా… రాత్రివేళ చలి గాలులు వణికిస్తున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తీవ్ర వ్యత్యాసం ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి ...

Andhra: ఏపీలోని విద్యార్థులు అందరికీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా..?

Andhra: ఏపీలోని విద్యార్థులు అందరికీ ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా..?

ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 17న రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల వయసున్న విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనుంది. 21వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో 1.12 కోట్ల మందికి పైగా పిల్లలు, విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

కిడ్నీ బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్.. విస్తరిస్తున్న డయాలసిస్ నెట్ వర్క్..!

కిడ్నీ బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్.. విస్తరిస్తున్న డయాలసిస్ నెట్ వర్క్..!

కిడ్నీ వ్యాధి అనేది ఒక వ్యక్తి ఎదుర్కొనే ఆరోగ్య సమస్య కాదు.. ఆ కుటుంబం మొత్తాన్ని కుదిపేసే ఆర్థిక సంక్షోభం. డయాలసిస్ కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ.. ప్రైవేట్ ఆసుపత్రులలో వేల రూపాయలు ఖర్చు చేస్తున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు అది ఒక పెద్ద శిక్షలా మారేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మారుమూల ప్రాంతంలో నివసించే కిడ్నీ బాధితులకు ఏపీ ప్రభుత్వం కలిగిస్తుంది.

Andhra News: లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే

Andhra News: లోన్ కట్టలేదని ఇల్లు జప్తు.. యజమాని ఏం చేశాడో తెలిస్తే

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న లోన్ చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఆ ఇంటిని జప్తు చేశారు. ఇంటికి తాళం పడిన క్షణం నుంచే ఆ కుటుంబం రోడ్డున పడింది. తన కుటుంబాన్ని రోడ్డున పడేశానన్న బాధను ఎవరికి చెప్పుకోలేక.. తలదాచుకునే ఇల్లు లేక తీవ్ర మనస్థాపానికి గురైన ఆ కుటుంబ పెద్ద.. చివరకు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు బట్టబయలు..

బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు బట్టబయలు..

విజయవాడ కొత్తపేటలో పదేళ్లుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న బీహార్‌కు చెందిన మహమ్మద్ అబుతాలిబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతా నుంచి యువతులను రప్పించి, బంగ్లాదేశ్ లింకులతో ఈ అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. మొదట దేశ భద్రతా కోణం పరిశీలించినా, అది వ్యభిచార గృహ నిర్వహణ కేసుగానే నిర్ధారించారు. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన రేపింది.

Kanaka Durga Temple: దుర్గమ్మ భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ కాల్స్ పట్ల జాగ్రత్త.. వస్తే వెంటనే ఇలా చేయండి!

Kanaka Durga Temple: దుర్గమ్మ భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ కాల్స్ పట్ల జాగ్రత్త.. వస్తే వెంటనే ఇలా చేయండి!

విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ భక్తులకు దేవస్థాన అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.దేవస్థానం పేరును అడ్డం పెట్టుకొని కొందరు సైబర్ నేరగాళ్లు భక్తులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆలయం నుంచి ఫోన్ చేస్తున్నాం అమ్మవారి చీరలు, ఆలయంలో గోత్రనామాలతో పూజలు చేయిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు.. ఇలాంటి కాల్స్ పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Viral Video: ఇన్‌స్టామార్ట్‌ యూనీఫాంతో ఇంటింటికీ.. డెలివరీ బాయ్‌గా మారిన ఈ ఎమ్మెల్యేను గుర్తుపట్టారా?

Viral Video: ఇన్‌స్టామార్ట్‌ యూనీఫాంతో ఇంటింటికీ.. డెలివరీ బాయ్‌గా మారిన ఈ ఎమ్మెల్యేను గుర్తుపట్టారా?

ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటారు. వైట్ అండ్ వైట్ ఖద్దర్ డ్రెస్ వేసి.. పెద్ద పెద్ద కార్లలో వెనకాల 10 మంది కార్యకర్తలతో తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడో ఎమ్మెల్యే మాత్రం.. వీటన్నింటిని పక్కనపెట్టి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సాధారణ పౌరుడి అవతారం ఎత్తారు. డెలివరీ బాయ్‌గా మారి.. ఇంటింటికీ తిరిగి ఆర్డర్స్ సప్లయ్ చేశారు. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకుందాం పదండి.

Andhra: వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్.. మిస్ చేస్తే మోత మోగిపోతుంది

Andhra: వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్.. మిస్ చేస్తే మోత మోగిపోతుంది

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపైన భారీ రాయితీని ఇస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన గడువు ఈనెల 23వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత క్రమబద్ధీకరణ రుసుములు భారీగా ఉంటాయని చెబుతున్నారు. దీంతో ఈ నెల 23వ తేదీలోగా ఎన్ఆర్ఐ వినియోగించుకునే వారు ముందుకు వస్తే ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పొందే అవకాశం ఉంటుంది.

Watch Video: బర్త్‌ డే పార్టీలో గొడ్డలితో కేక్ కట్ చేసిన యువకులు.. ఊరి జనం గుండెళ్లో గుబులు! వీడియో

Watch Video: బర్త్‌ డే పార్టీలో గొడ్డలితో కేక్ కట్ చేసిన యువకులు.. ఊరి జనం గుండెళ్లో గుబులు! వీడియో

కృష్ణాజిల్లా మచిలీపట్నం పెద్దపట్నం గ్రామంలో పుట్టినరోజు వేడుకల పేరుతో చోటుచేసుకున్న సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు గొడ్డలితో కేక్ కట్ చేస్తూ హంగామా చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..

మంగళగిరిలో ఎయిర్ పోర్ట్‌ను తలదన్నేలా.. రైల్వే హబ్.. కొత్త రూపు దిద్దుకుంటున్న రైల్వే స్టేషన్స్!

మంగళగిరిలో ఎయిర్ పోర్ట్‌ను తలదన్నేలా.. రైల్వే హబ్.. కొత్త రూపు దిద్దుకుంటున్న రైల్వే స్టేషన్స్!

అమృత్ భారత్ పథకంలో భాగంగా రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లు ఆధునిక రూపురేఖలు సంతరించుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీ, అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే ఆయా రైల్వే స్టేషన్‌ల పునర్నిర్మాణ పనులు 80-95% పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ స్టేషన్లు విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గిస్తాయి, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.

Vijayawada: ఆ రోజున చదువుల తల్లిగా బెజవాడ దుర్గమ్మ.. విద్యార్థులకు ప్రసాదంగా..

Vijayawada: ఆ రోజున చదువుల తల్లిగా బెజవాడ దుర్గమ్మ.. విద్యార్థులకు ప్రసాదంగా..

Vasanta Panchami: విద్యార్థులకు శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం శుభవార్తను తెలిపింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో ఈనెల జనవరి 23వ తేదీన అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన విద్యార్థులకు చిన్న లడ్డు ప్రసాదం, పెన్ను , అమ్మవారి శక్తి కంకణం, పాకెట్ సైజు ఫోటో అందజేస్తామని ఈవో తెలిపారు.

Vijayawada: దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. ఇంద్రకీలాద్రిపై ఇక నుంచి కొత్త విధానం.. ఏంటంటే?

Vijayawada: దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. ఇంద్రకీలాద్రిపై ఇక నుంచి కొత్త విధానం.. ఏంటంటే?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కోసం మరో కీలక మార్పు అమల్లోకి వచ్చింది. 2026 నూతన సంవత్సరానికి అడుగుపెడుతున్న తరుణంలో కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంతో దుర్గగుడి ఆలయ పాలకమండలి, ఎండోమెంట్ యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది.