Hyderabad: రా రమ్మంటోన్న’రైల్ కోచ్ రెస్టారెంట్’.. నగరంలో మరో వండర్..! సందర్శకుల సందడి షురూ..
Hyderabad: హైదరాబాద్లోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన ఈ కోచ్ రెస్టారెంట్ చొరవ వినియోగదారులకు మరపురాని భోజన అనుభవాన్ని అందించడంతో పాటు పాక శాస్త్రం లోని ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. రైల్వేలు చేపడుతున్నఈ వినూత్న సౌకర్యాన్ని రైలు వినియోగదారులు, సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- S Navya Chaitanya
- Updated on: Sep 11, 2023
- 6:52 pm
Heavy rain: తెలంగాణకు అతి భారీ వర్షసూచన.. ఆ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..
Orange Alert: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇవాళ 11 జిల్లాలకు, రేపు 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రాలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. తెలంగాణలో ఇవాళ ఏఏ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఉందో, ఏ ప్రాంతాలకు గ్రీన్ అలర్ట్ ఉందో ఓసారి చూద్దాం.
- S Navya Chaitanya
- Updated on: Sep 4, 2023
- 7:57 am
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. జూలై నెలలో భారీగా కురిసిన వర్షాలు.. ఆగస్టు నెలలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. వర్షాలు లేకపోవడం, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవ్వడంతో రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు ధీనంగా ఎదురుచూస్తున్నారు.
- S Navya Chaitanya
- Updated on: Sep 1, 2023
- 2:56 pm
Telangana: హమ్మయ్యా.. ఇక నిమ్స్లో ఓపి సేవల కోసం గంటలకొద్దీ లైన్లలో నిలబడే అవసరం లేదు
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందింది. నిమ్స్లో 20 కంటే ఎక్కువ విభాగాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్, డర్మటాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ మొదలైన విభాగాలు ఉన్నాయి. అయితే ఇన్ని సేవలు అందించే ఈ హాస్పిటల్లో నిత్యం రోగులతో రద్దీగా కనిపిస్తుంది. ఓపీ టోకెన్ దొరకాలంటే గంటల తరబడి లైన్లల్లో వేచి ఉండాలి. రోగుల రద్దీ దృష్టిలో పెట్టుకొని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి ఎటూ సరిపోక నిరీక్షణ తప్పట్లేదు.
- S Navya Chaitanya
- Updated on: Aug 30, 2023
- 2:31 pm
Hyderabad: రాఖీ కట్టిన అక్కకి తమ్ముడి ప్రాణదానం.. ఏఐఎన్యూలో కిడ్నీ మార్పిడి.. సోదరి కోసం ఏదైనా చేస్తానంటూ..
Hyderabad: దాదాపు మూడేళ్లు బాగా ఇబ్బంది పడ్డారు. కొన్నాళ్లు పుణెలో, మరికొన్నిసార్లు హైదరాబాద్లో డయాలసిస్ చేయించేవారు. మహారాష్ట్రలోని జీవన్దాన్లో రిజిస్టర్ చేయించినా, అక్కడ సీరియల్ నంబర్ 20 ఇప్పటికీ అలాగే ఉంది తప్ప, ఏమీ కదల్లేదు. హైదరాబాద్లో రిజిస్టర్ చేయిద్దామనుకుంటే, అడ్రస్ ప్రూఫ్ మహారాష్ట్రది ఉండటంతో కుదరలేదు. దాంతో ఏఐఎన్యూ వైద్యులను సంప్రదించగా, కుటుంబంలోనే ఎవరైనా దానం చేస్తే కుదురుతుందని చెప్పారు. దాంతో శీతల్ తమ్ముడు దుష్యంత్..
- S Navya Chaitanya
- Updated on: Aug 29, 2023
- 4:44 pm
డోంట్ మ్యారీ బీ హ్యాపీ అంటున్న మన్మధుడు.. మరోమారు అమ్మాయిలను మాయచేస్తున్నాడు..!
హైదరాబాద్ లో ఏ సినిమా విడుదలైన ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్, దేవి థియేటర్లో, కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లలో ఫ్యాన్స్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు కూడా మన్మధుడు సినిమా మళ్లీ విడుదల చేయడంతో అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్, దేవీ థియేటర్లలో నాగార్జున ఫ్యాన్స్ తమ హీరో బ్యానర్ కు పాలాభిషేకం చేస్తూ వారి అభిమానం చాటుకున్నారు.
- S Navya Chaitanya
- Updated on: Aug 29, 2023
- 4:04 pm