Hyderabad: రా రమ్మంటోన్న’రైల్ కోచ్ రెస్టారెంట్’.. నగరంలో మరో వండర్..! సందర్శకుల సందడి షురూ..
Hyderabad: హైదరాబాద్లోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన ఈ కోచ్ రెస్టారెంట్ చొరవ వినియోగదారులకు మరపురాని భోజన అనుభవాన్ని అందించడంతో పాటు పాక శాస్త్రం లోని ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. రైల్వేలు చేపడుతున్నఈ వినూత్న సౌకర్యాన్ని రైలు వినియోగదారులు, సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- S Navya Chaitanya
- Updated on: Sep 11, 2023
- 6:52 pm
Heavy rain: తెలంగాణకు అతి భారీ వర్షసూచన.. ఆ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..
Orange Alert: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇవాళ 11 జిల్లాలకు, రేపు 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రాలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. తెలంగాణలో ఇవాళ ఏఏ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఉందో, ఏ ప్రాంతాలకు గ్రీన్ అలర్ట్ ఉందో ఓసారి చూద్దాం.
- S Navya Chaitanya
- Updated on: Sep 4, 2023
- 7:57 am
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు.. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. జూలై నెలలో భారీగా కురిసిన వర్షాలు.. ఆగస్టు నెలలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. వర్షాలు లేకపోవడం, మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవ్వడంతో రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు ధీనంగా ఎదురుచూస్తున్నారు.
- S Navya Chaitanya
- Updated on: Sep 1, 2023
- 2:56 pm
Telangana: హమ్మయ్యా.. ఇక నిమ్స్లో ఓపి సేవల కోసం గంటలకొద్దీ లైన్లలో నిలబడే అవసరం లేదు
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందింది. నిమ్స్లో 20 కంటే ఎక్కువ విభాగాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్, డర్మటాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ మొదలైన విభాగాలు ఉన్నాయి. అయితే ఇన్ని సేవలు అందించే ఈ హాస్పిటల్లో నిత్యం రోగులతో రద్దీగా కనిపిస్తుంది. ఓపీ టోకెన్ దొరకాలంటే గంటల తరబడి లైన్లల్లో వేచి ఉండాలి. రోగుల రద్దీ దృష్టిలో పెట్టుకొని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి ఎటూ సరిపోక నిరీక్షణ తప్పట్లేదు.
- S Navya Chaitanya
- Updated on: Aug 30, 2023
- 2:31 pm
Hyderabad: రాఖీ కట్టిన అక్కకి తమ్ముడి ప్రాణదానం.. ఏఐఎన్యూలో కిడ్నీ మార్పిడి.. సోదరి కోసం ఏదైనా చేస్తానంటూ..
Hyderabad: దాదాపు మూడేళ్లు బాగా ఇబ్బంది పడ్డారు. కొన్నాళ్లు పుణెలో, మరికొన్నిసార్లు హైదరాబాద్లో డయాలసిస్ చేయించేవారు. మహారాష్ట్రలోని జీవన్దాన్లో రిజిస్టర్ చేయించినా, అక్కడ సీరియల్ నంబర్ 20 ఇప్పటికీ అలాగే ఉంది తప్ప, ఏమీ కదల్లేదు. హైదరాబాద్లో రిజిస్టర్ చేయిద్దామనుకుంటే, అడ్రస్ ప్రూఫ్ మహారాష్ట్రది ఉండటంతో కుదరలేదు. దాంతో ఏఐఎన్యూ వైద్యులను సంప్రదించగా, కుటుంబంలోనే ఎవరైనా దానం చేస్తే కుదురుతుందని చెప్పారు. దాంతో శీతల్ తమ్ముడు దుష్యంత్..
- S Navya Chaitanya
- Updated on: Aug 29, 2023
- 4:44 pm
డోంట్ మ్యారీ బీ హ్యాపీ అంటున్న మన్మధుడు.. మరోమారు అమ్మాయిలను మాయచేస్తున్నాడు..!
హైదరాబాద్ లో ఏ సినిమా విడుదలైన ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్, దేవి థియేటర్లో, కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లలో ఫ్యాన్స్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు కూడా మన్మధుడు సినిమా మళ్లీ విడుదల చేయడంతో అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్, దేవీ థియేటర్లలో నాగార్జున ఫ్యాన్స్ తమ హీరో బ్యానర్ కు పాలాభిషేకం చేస్తూ వారి అభిమానం చాటుకున్నారు.
- S Navya Chaitanya
- Updated on: Aug 29, 2023
- 4:04 pm
Cow Dung Rakhis: పవిత్రమైన అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండగ.. మార్కెట్లో గోమయ రాఖీలు
రక్షాబంధన్ అంటే ఎంతో ప్రసిద్ధి సాంప్రదాయకంగా హిందూ ఆచార వేడుక. ప్రతి ఒక్క హిందు సాంప్రదాయంలో రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. రాఖి రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని రకరకాల పేర్లతో ఈ పండుగని ప్రాంతాల వారిగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అక్క తమ్ముళ్లు అన్న చెల్లెలకు మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశీయంగా ఎన్నో రకాల రాఖీలు మార్కెట్లల్లో కనువిందు చేస్తున్నా.. ‘గోమయం’తో వినూత్నంగా తయారు చేసిన రాఖీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
- S Navya Chaitanya
- Updated on: Aug 24, 2023
- 12:17 pm
Hyderabad: స్టీల్ బ్రిడ్జిను ఆనుకుని ఉన్న లేడిస్ హాస్టల్.. రెచ్చిపోతున్న పోకిరీలు.. ఇక నుంచి ఈ వేళల్లో రాకపోకలు బంద్
ఇటీవలే ఇందిరా పార్క్, వీఎస్టీ ప్రాంతాలను కలుపుతూ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 450 కోట్లతో 2.6 కిలోమీటర్ల పొడవుతో స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నో నగరంలో జరుగుతున్నాయి. మాజీ హోంమంత్రి నాయుని నరసింహారెడ్డి పేరు మీదుగా నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి గ్రేటర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ విద్యా నగర్ల మధ్య ఉన్న సంవత్సరాల కాలాల నాటి ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెడుతుంది.
- S Navya Chaitanya
- Updated on: Aug 24, 2023
- 12:13 pm
How to Check Purity of Ghee: కల్తీ నెయ్యి గుర్తించడం ఎలాగో తెలుసా..? చిటికెలో కనిపెట్టేయొచ్చు..
ఆహార పదార్థాలు కల్తీ అనేది ఒక మాఫియాలా తయారవుతుంది. రోజు వాడుకునే నిత్యవసర వస్తువులు కూడా కల్తీ చేస్తున్నారు. దేవుడికి నెయ్యితో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నాడు ఓ దుండగుడు. తాజా ఓ వ్యక్తి కల్తీ నెయ్యి తయారు చేసి పూజ సామాగ్రి దుకాణాలకు విక్రయిస్తున్నాడు. మోండామార్కెట్ మారుతి వీధిలో పంచర్ దుకాణం నడిపిస్తున్న పెరుమాళ్ నాచి ముత్తు నవీన్.. పంచర్ దుకాణంతోపాటు నెయ్యి వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇక ఈ నెయ్యి వ్యాపారం అడ్డుపెట్టుకొని ఎందరినో మోసం చేశాడు నవీన్. చివరికి..
- S Navya Chaitanya
- Updated on: Aug 21, 2023
- 1:35 pm
Sravana masam 2023: ఈరోజు నుండి నిజ శ్రావణమాసం ప్రారంభం.. ఈనెల 25న వరలక్ష్మీ వ్రతం..
ప్రతి ఇంట్లో ఈ శ్రావణమాసంలో ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక ఆలయాల్లో కూడా భక్తులు తాకిడి ఉంటుంది. ప్రతి ఏటా శ్రావణమాసంలో కొత్తగా పెళ్లయిన దంపతులకు నిండు నూరేళ్లు సౌభాగ్యం ఉండాలని ఐదేళ్లపాటు శ్రావణమాసంలో వచ్చే ప్రతీ మంగళవారాల్లో వ్రతాలు చేస్తుంటారు. అంతేకాదు రాష్ట్రాల్లో మహిళలు ఎంతో భక్తితో ఇంటింటా వ్రతాలు, పూజలు కూడా ఆచరిస్తుంటారు. శ్రావణమాసంలో ఎన్నో పండుగలు జరుపుకుంటారు. రక్షాబంధన్..
- S Navya Chaitanya
- Updated on: Aug 17, 2023
- 8:24 am
Breast Milk: అందుకే తల్లిపాలు ఇవ్వాల్సిందే.. మెదడు ఎదుగుదలకు తోడ్పడే మేయో-ఇనాసిటోల్ గుర్తింపు
తల్లిపాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్క బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకు తల్లిపాలు కచ్చితంగా అవసరం. ఈ ఆరు నెలలు తల్లిపాలు తప్ప మరొకటి ఇవ్వద్దని చెప్తుంటారు నిపుణులు. తల్లిపాల గొప్పతనం గురించి పరిశోధనలో మరో గొప్ప సంగతి బయటపడింది. తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్ అనే చక్కెర పుష్కలంగా ఉంటుంది. ఇది నవజాత శిశువుల మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని టిప్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు..
- S Navya Chaitanya
- Updated on: Aug 8, 2023
- 12:51 pm
Dr Reddy’s Foundation: సోలార్ ప్యానల్ ఇన్స్టలేషన్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
ఐటిఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిప్లొమా చేసినవారికి గుడ్ న్యూస్..! డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే దీనికి ఐటిఐ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 28 ఏళ్ల వయసు కలిగి ఉన్న ఈ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తీసుకునేందుకు అర్హులని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వెల్లడించింది. సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ శిక్షణ మూడు..
- S Navya Chaitanya
- Updated on: Aug 3, 2023
- 11:47 am