ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై ఏపీ సర్కార్ పూర్తి ప్రణాళికను రూపొందిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక రెడీ చేయాల్సిన ప్లానింగ్ కోసం రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు
Follow us

|

Updated on: Nov 10, 2020 | 6:54 PM

కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ సెకండ్  వేవ్ స్టార్టయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీ చేసింది.  ఈ తరుణంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులకు  సూచించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్టయ్యాయి.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై ఏపీ సర్కార్ పూర్తి ప్రణాళికను రూపొందిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక రెడీ చేయాల్సిన ప్లానింగ్ కోసం రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. 18మందితో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. స్టీరింగ్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా సీఎస్‌, కన్వీనర్‌గా ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, మెంబర్స్‌గా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులనను నియమించారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ సన్నద్ధతపై చర్చించేందుకు స్టీరింగ్‌ కమిటీ నెలకు ఒకసారి మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read :

ప్రియురాలిని చంపి..రెండేళ్ల తర్వాత అరెస్టయ్యాడు

తెలంగాణ : పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే