ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం కట్టుబడి ఉంది : కన్నా

| Edited By:

Jul 11, 2019 | 12:19 AM

జగన్ ప్రభుత్వం కేంద్రంతో సహకరించి కేంద్రానికి నివేదికలన్నీ త్వరగా ఇస్తే ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కడప వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు.

ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం కట్టుబడి ఉంది : కన్నా
Follow us on

జగన్ ప్రభుత్వం కేంద్రంతో సహకరించి కేంద్రానికి నివేదికలన్నీ త్వరగా ఇస్తే ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కడప వైఎస్ఆర్ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు.