Puramithra App: ఒక్క క్లిక్‌తో మీ సమస్య ప్రభుత్వం దృష్టికి.. మీ ఇంటికే అధికారులు.. యాప్ వచ్చేసింది

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పురమిత్ర పేరుతో కూటమి ప్రభుత్వం ఓ యాప్‌ను గతంలో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఈ యాప్‌లో పలు మార్పులు చేశారు. ఇక నుంచి ప్రజలు సమస్యలు మరింత త్వరగా పరిష్కారం కానున్నాయి.

Puramithra App: ఒక్క క్లిక్‌తో మీ సమస్య ప్రభుత్వం దృష్టికి.. మీ ఇంటికే అధికారులు.. యాప్ వచ్చేసింది

Edited By:

Updated on: Dec 22, 2025 | 1:46 PM