MLA Kotamreddy: శాంతించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. అయినా తీవ్ర ఆసంతృప్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి అందరకీ షాక్‌ ఇచ్చారు. ఏపీ కొత్త కేబినెట్‌లో చోటు దొరక్కపోవడంతో కన్నీటి పర్యంతమైన ఆయన .. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని భావించారంతా..

MLA Kotamreddy: శాంతించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. అయినా తీవ్ర ఆసంతృప్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
MLA Kotamreddy
Follow us

|

Updated on: Apr 11, 2022 | 12:29 PM

Nellore News: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) అందరకీ షాక్‌ ఇచ్చారు. ఏపీ కొత్త కేబినెట్‌లో చోటు దొరక్కపోవడంతో కన్నీటి పర్యంతమైన ఆయన .. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని భావించారంతా.. ఆయనకు మంత్రి వర్గంలో బెర్త్‌ దక్కకపోవడంపై ఆయన అనుచరులు సైతం ఏకంగా రాజీనామాలకు కూడా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు బై చెబుతారని అందరూ అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించారు కోటంరెడ్డి. నెల్లూరులో ఆయన ప్రారంభించిన గడపగడపకూ వైసీపీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఇవాళ గొల్లకందుకూరులో గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొంటానని కోటంరెడ్డి ప్రకటించారు.

కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో తాను మీడియాలో చెప్పినట్లు కొంత అసంతృప్తి కాదు.. తీవ్ర అసంతృప్తికి గురైయ్యానని  కోటంరెడ్డి చెప్పారు. ఇప్పటికీ ఆ తీవ్ర అసంతృప్తి, బాధ తనకు ఉందన్నారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

Also Read..

Alia Bhatt- Ranbir Kapoor: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన అలియా భట్.. ఏమన్నదంటే..

Ambati Rambabu: స్విమ్మింగ్‌ఫుల్‌లో చిల్ అవుతున్న అంబటి.. వీడియో

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??