AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kirrak RP Restaurant: తిరుపతిలోనూ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్.. మంత్రి ఆర్కే రోజా ప్రారంభం

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న కిరాక్ ఆర్పీ టెంపుల్ సిటీలో రెస్టారెంట్ ప్రారంభించాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. కీరాక్ ఆర్పీ రెస్టారెంట్ ఓపెనింగ్ లో సినీ నటి మెహరీన్ సందడి చేసింది. తిరుపతిలో అవుట్ లెట్‌ను మంత్రి ఆర్కే రోజా చేత ప్రారంభించిన కిరాక్ ఆర్పీ త్వరలోనే తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఫ్రాంచేజీ లను ఇస్తున్నామన్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా చేపల వంటకాలను..

Kirrak RP Restaurant: తిరుపతిలోనూ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్.. మంత్రి ఆర్కే రోజా ప్రారంభం
Nellore Peddareddy Chepala Pulusu Outlet
Raju M P R
| Edited By: |

Updated on: Nov 21, 2023 | 7:20 AM

Share

తిరుపతి, నవంబర్‌ 21: జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న కిరాక్ ఆర్పీ టెంపుల్ సిటీలో రెస్టారెంట్ ప్రారంభించాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. కీరాక్ ఆర్పీ రెస్టారెంట్ ఓపెనింగ్ లో సినీ నటి మెహరీన్ సందడి చేసింది. తిరుపతిలో అవుట్ లెట్‌ను మంత్రి ఆర్కే రోజా చేత ప్రారంభించిన కిరాక్ ఆర్పీ త్వరలోనే తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఫ్రాంచేజీ లను ఇస్తున్నామన్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా చేపల వంటకాలను అందుబాటులో తెచ్చామన్నారు.

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు విశేష ప్రజాదరణ అందుకుందన్నారు. ఆర్పీ రెస్టారెంట్‌లో కొరమేను, గండి, రవ్వ, సన్న చేపలు, తలకాయ చేపల పులుసు, బొమ్మిడాయల పులుసుతో పాటు.. రాగి సంగటి రుచికరంగా అందిస్తున్నట్లు అవుట్ లెట్ నిర్వహకులు తెలిపారు. కిరాక్ ఆర్పీ కి చెందిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ను తిరుపతి మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిలతో కలిసి మంత్రి రోజా ప్రారంభించారు. సినీ నటి మెహరీన్ తో కాసేపు సందడి చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు జబర్దస్త్ ఆర్పీ నెల్లూరు చేపల పులుసును అందుబాటులోకి తీసుకుని వచ్చారన్నారు. తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించిన కిరాక్ ఆర్పీని మంత్రి రోజా అభినందించారు. కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు చేపల పులుసు తినడం లేదని, ఆ తరువాత వచ్చి రుచి చూస్తానన్నారు ఆర్కే రోజా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..