Andhra Pradesh: సుందరమైన తాగునీటి జలాశయంలో వందలాదిగా కుళ్లిన కోళ్లు..! ఆందోళనలో 50 గిరిజన గ్రామాలు
చుట్టూ పచ్చని ఆహ్లాదకర వాతావరణం.. అక్కడికి వెళ్ళగానే ఫోటోలు దిగాలని మదిలో ఆశలు రేపే రిజర్వాయర్ అందంగా ఆహ్వానిస్తోంది.. తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది..రంపచోడవరం లోని భూపతిపాలెం జలాశయం.. దీని చుట్టూ ఉండే సుమారు 50గ్రామాలకు ఈ జలాశయం నీళ్లనే తాగునీరుగా వాడుతుంటారు. అటువంటి జలాశయానికి ఇప్పుడు జబ్బు పట్టిస్తున్నారు కొందరు గబ్బుగాళ్ళు..ఈ సుందర జలాశయంలో వందలాదిగా చనిపోయిన కోళ్ళను తెచ్చిపడవేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో మరోసారి మన్యంలో కలుషిత నీళ్లను తాగిన ప్రజల ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చుట్టూ పచ్చని ఆహ్లాదకర వాతావరణం.. అక్కడికి వెళ్ళగానే ఫోటోలు దిగాలని మదిలో ఆశలు రేపే రిజర్వాయర్ అందంగా ఆహ్వానిస్తోంది.. తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది..రంపచోడవరం లోని భూపతిపాలెం జలాశయం.. దీని చుట్టూ ఉండే సుమారు 50గ్రామాలకు ఈ జలాశయం నీళ్లనే తాగునీరుగా వాడుతుంటారు. అటువంటి జలాశయానికి ఇప్పుడు జబ్బు పట్టిస్తున్నారు కొందరు గబ్బుగాళ్ళు..ఈ సుందర జలాశయంలో వందలాదిగా చనిపోయిన కోళ్ళను తెచ్చిపడవేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో మరోసారి మన్యంలో కలుషిత నీళ్లను తాగిన ప్రజల ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

