Andhra Pradesh: సుందరమైన తాగునీటి జలాశయంలో వందలాదిగా కుళ్లిన కోళ్లు..! ఆందోళనలో 50 గిరిజన గ్రామాలు
చుట్టూ పచ్చని ఆహ్లాదకర వాతావరణం.. అక్కడికి వెళ్ళగానే ఫోటోలు దిగాలని మదిలో ఆశలు రేపే రిజర్వాయర్ అందంగా ఆహ్వానిస్తోంది.. తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది..రంపచోడవరం లోని భూపతిపాలెం జలాశయం.. దీని చుట్టూ ఉండే సుమారు 50గ్రామాలకు ఈ జలాశయం నీళ్లనే తాగునీరుగా వాడుతుంటారు. అటువంటి జలాశయానికి ఇప్పుడు జబ్బు పట్టిస్తున్నారు కొందరు గబ్బుగాళ్ళు..ఈ సుందర జలాశయంలో వందలాదిగా చనిపోయిన కోళ్ళను తెచ్చిపడవేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో మరోసారి మన్యంలో కలుషిత నీళ్లను తాగిన ప్రజల ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చుట్టూ పచ్చని ఆహ్లాదకర వాతావరణం.. అక్కడికి వెళ్ళగానే ఫోటోలు దిగాలని మదిలో ఆశలు రేపే రిజర్వాయర్ అందంగా ఆహ్వానిస్తోంది.. తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది..రంపచోడవరం లోని భూపతిపాలెం జలాశయం.. దీని చుట్టూ ఉండే సుమారు 50గ్రామాలకు ఈ జలాశయం నీళ్లనే తాగునీరుగా వాడుతుంటారు. అటువంటి జలాశయానికి ఇప్పుడు జబ్బు పట్టిస్తున్నారు కొందరు గబ్బుగాళ్ళు..ఈ సుందర జలాశయంలో వందలాదిగా చనిపోయిన కోళ్ళను తెచ్చిపడవేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో మరోసారి మన్యంలో కలుషిత నీళ్లను తాగిన ప్రజల ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

