ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తి నరకయాతన.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..!
భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్ళే కోణార్క్ ఎక్సప్రెస్ ట్రైన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్ కి, ట్రైన్ కి మద్య ఇరుక్కుపోవటాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. చాకచక్యంగా అతనిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను తీవ్రంగా గాయపడటంతో క్షత గాత్రున్ని ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో ఓ ప్రయానికుడు ట్రైన్ కి, ఫ్లాట్ ఫామ్ కి మద్య ఇరుక్కుపోయాడు. ఫుట్ బోర్డు నుండి కాలు జారడం తో కోణార్క్ ట్రైన్ కి ప్లాట్ ఫామ్ కి మధ్య ఇరుక్కు పోయి నరకయాతన పడ్డాడు. భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్ళే కోణార్క్ ఎక్సప్రెస్ ట్రైన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్ కి, ట్రైన్ కి మద్య ఇరుక్కుపోవటాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. చాకచక్యంగా అతనిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను తీవ్రంగా గాయపడటంతో ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

