ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తి నరకయాతన.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..!
భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్ళే కోణార్క్ ఎక్సప్రెస్ ట్రైన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్ కి, ట్రైన్ కి మద్య ఇరుక్కుపోవటాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. చాకచక్యంగా అతనిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను తీవ్రంగా గాయపడటంతో క్షత గాత్రున్ని ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో ఓ ప్రయానికుడు ట్రైన్ కి, ఫ్లాట్ ఫామ్ కి మద్య ఇరుక్కుపోయాడు. ఫుట్ బోర్డు నుండి కాలు జారడం తో కోణార్క్ ట్రైన్ కి ప్లాట్ ఫామ్ కి మధ్య ఇరుక్కు పోయి నరకయాతన పడ్డాడు. భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్ళే కోణార్క్ ఎక్సప్రెస్ ట్రైన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్ కి, ట్రైన్ కి మద్య ఇరుక్కుపోవటాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. చాకచక్యంగా అతనిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను తీవ్రంగా గాయపడటంతో ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
Follow Us
వైరల్ వీడియోలు
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

