ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తి నరకయాతన.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..!
భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్ళే కోణార్క్ ఎక్సప్రెస్ ట్రైన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్ కి, ట్రైన్ కి మద్య ఇరుక్కుపోవటాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. చాకచక్యంగా అతనిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను తీవ్రంగా గాయపడటంతో క్షత గాత్రున్ని ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో ఓ ప్రయానికుడు ట్రైన్ కి, ఫ్లాట్ ఫామ్ కి మద్య ఇరుక్కుపోయాడు. ఫుట్ బోర్డు నుండి కాలు జారడం తో కోణార్క్ ట్రైన్ కి ప్లాట్ ఫామ్ కి మధ్య ఇరుక్కు పోయి నరకయాతన పడ్డాడు. భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్ళే కోణార్క్ ఎక్సప్రెస్ ట్రైన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్ కి, ట్రైన్ కి మద్య ఇరుక్కుపోవటాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. చాకచక్యంగా అతనిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను తీవ్రంగా గాయపడటంతో ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
Follow Us
వైరల్ వీడియోలు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

