Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,86,418కి చేరింది. ఇందులో 1637 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,77,639 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో ఎలాంటి మరణం సంభవించలేదు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7142కు చేరుకుంది. ఇక నిన్న 196 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,26,90,165 సాంపిల్స్ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 8, చిత్తూరు 46, తూర్పుగోదావరి 12, గుంటూరు 19, కడప 11, కృష్ణా 19, కర్నూలు 7, నెల్లూరు 4, ప్రకాశం 7, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 27, విజయనగరం 7, పశ్చిమ గోదావరి 3 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 20/01/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,83,523 పాజిటివ్ కేసు లకు గాను
*8,74,744 మంది డిశ్చార్జ్ కాగా
*7,142 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,637#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/WHYPeOhiAq— ArogyaAndhra (@ArogyaAndhra) January 20, 2021