ఫ్యామిలీతో జగన్ జెరూసలేం ట్రిప్..షెడ్యూల్ ఫిక్స్!

అమరావతి:  ముఖ్యమంత్రిగా భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీ షెడ్యూల్స్‌లో తీరికలేకుండా గడుపుతోన్న జగన్ లిటిల్ బ్రేక్ తీసుకోనున్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి జెరూసలేం వెకేషన్‌కి వెళ్లనున్నారు.  ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ ఇజ్రాయెల్‌లో సాగనున్న ఈ పర్యటనలో..  కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. సీఎం పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ జోషి, ఎస్‌ఎస్‌జి ఎస్పీ సెంథిల్ కుమర్ కూడా సీఎంతో వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్‌) […]

ఫ్యామిలీతో జగన్ జెరూసలేం ట్రిప్..షెడ్యూల్ ఫిక్స్!

Updated on: Jul 28, 2019 | 2:57 PM

అమరావతి:  ముఖ్యమంత్రిగా భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీ షెడ్యూల్స్‌లో తీరికలేకుండా గడుపుతోన్న జగన్ లిటిల్ బ్రేక్ తీసుకోనున్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి జెరూసలేం వెకేషన్‌కి వెళ్లనున్నారు.  ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ ఇజ్రాయెల్‌లో సాగనున్న ఈ పర్యటనలో..  కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. సీఎం పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ జోషి, ఎస్‌ఎస్‌జి ఎస్పీ సెంథిల్ కుమర్ కూడా సీఎంతో వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్‌) విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటన అని, అందుకు అయ్యే వ్యయం కూడా ఆయనే భరిస్తారని జీవోలో పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us