అమ్మఒడి పథకంపై స్పష్టత!

| Edited By:

Jun 19, 2019 | 9:51 PM

ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకంపై ఏపీ సర్కారు స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మఒడి పథకం వర్తిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజెంద్రనాథ్ స్పష్టం చేశారు. పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ. 15 వేలు అందజేస్తామని సర్కారు పేర్కొంది. ఇప్పటి వరకు అమ్మఒడి పథకం ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందా లేదా అన్న సందిగ్ధానికి ప్రభుత్వం తెరదించింది.

అమ్మఒడి పథకంపై స్పష్టత!
Follow us on

ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకంపై ఏపీ సర్కారు స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మఒడి పథకం వర్తిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజెంద్రనాథ్ స్పష్టం చేశారు. పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ. 15 వేలు అందజేస్తామని సర్కారు పేర్కొంది. ఇప్పటి వరకు అమ్మఒడి పథకం ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందా లేదా అన్న సందిగ్ధానికి ప్రభుత్వం తెరదించింది.