ఒక్క గ్రామం కోసం.. ఏకంగా 12 గ్రామాలను పాకిస్తాన్‌కు ఇచ్చేసిన భారత్ : india donate 12 villages video.

భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో హుస్సేనివాలా అనే గ్రామం ఉంది, ఇది ప్రస్తుతం పంజాబ్‌ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే ఈ గ్రామం కోసం భారత్ తన 12 గ్రామాలను వదులుకుంది....