సిరిమాను దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..

Updated on: Oct 07, 2025 | 2:11 PM

నేడు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం ఘనంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. రాజకీయ ప్రముఖుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం సామరస్యంగా పరిష్కరించబడింది.

విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం నేడు అత్యంత వైభవంగా జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర దర్శనం కోసం తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ఊరేగింపు చదురు గుడి నుంచి కోట వరకు మూడు సార్లు సంచరించే విధంగా ప్రారంభమైంది. ఆలయ ప్రధాన పూజారి వెంకట్రావు సిరిమానును అధిరోహించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎంగేజ్ మెంట్ రింగ్ తో కనిపించిన విజయ్ దేవరకొండ

ఆకాశంలో కనువిందు చేయనున్న ఆరెంజ్ మూన్

పడగలో పల్లెలు.. పగబట్టినట్లు వరుసగా పాము కాట్లు

పెద్ది అప్‌డేట్స్ విషయంలో సైలెన్స్‌

జోరు చూపిస్తున్న రాజాసాబ్‌.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎలర్ట్ చేస్తున్న మేకర్స్