Viral Video: మహిళ పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. తర్వాత ఏమైందంటే..? వైరల్ వీడియో
బీహార్ రాష్ట్రం గయ దగ్గర్లో తనుకుప్ప రైల్వేస్టేషన్లో ఓ గూడ్స్ రైలు ఆగింది. ఆ సమయంలో ప్లాట్ ఫాంకు అవతలివైపు ఉన్న ప్యాసింజర్ రైలు ఎక్కేందుకు ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది.
బీహార్ రాష్ట్రం గయ దగ్గర్లో తనుకుప్ప రైల్వేస్టేషన్లో ఓ గూడ్స్ రైలు ఆగింది. ఆ సమయంలో ప్లాట్ ఫాంకు అవతలివైపు ఉన్న ప్యాసింజర్ రైలు ఎక్కేందుకు ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడ ఆగిన గూడ్స్ రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ మహిళ.. సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు పట్టాలపై పడుకుండిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు మీడియాతో మాట్లాడుతూ రైలు ఆమెపై నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు పరుగున వెళ్లి ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేశారని.. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. అనంతరం మహిళను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

