ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..
కరెన్సీ నోట్ల కట్టలతో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా సంపాదించాడు అనే కోణంలో అతనిపై దర్యాప్తు సాగుతోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. అతని భార్య, పిల్లలు వారి ఇంట్లో ఉన్న 500 నోట్ల కట్టలతో సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరీంనగర్లో కెమెరా దేవత.. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
రివాల్వర్తో రెచ్చిపోయిన సచివాలయ ఉద్యోగి.. ఆ తర్వాత..
పిల్లికి పోస్ట్మార్టం… కేసు తేల్చలేక తల పట్టుకుంటున్న పోలీసులు
కిచెన్లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

