ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..
కరెన్సీ నోట్ల కట్టలతో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా సంపాదించాడు అనే కోణంలో అతనిపై దర్యాప్తు సాగుతోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. అతని భార్య, పిల్లలు వారి ఇంట్లో ఉన్న 500 నోట్ల కట్టలతో సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరీంనగర్లో కెమెరా దేవత.. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
రివాల్వర్తో రెచ్చిపోయిన సచివాలయ ఉద్యోగి.. ఆ తర్వాత..
పిల్లికి పోస్ట్మార్టం… కేసు తేల్చలేక తల పట్టుకుంటున్న పోలీసులు
కిచెన్లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

