ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..
కరెన్సీ నోట్ల కట్టలతో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా సంపాదించాడు అనే కోణంలో అతనిపై దర్యాప్తు సాగుతోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. అతని భార్య, పిల్లలు వారి ఇంట్లో ఉన్న 500 నోట్ల కట్టలతో సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరీంనగర్లో కెమెరా దేవత.. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
రివాల్వర్తో రెచ్చిపోయిన సచివాలయ ఉద్యోగి.. ఆ తర్వాత..
పిల్లికి పోస్ట్మార్టం… కేసు తేల్చలేక తల పట్టుకుంటున్న పోలీసులు
కిచెన్లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే
ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు
అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.
ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్కు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్

