పిల్లికి పోస్ట్మార్టం… కేసు తేల్చలేక తల పట్టుకుంటున్న పోలీసులు
కృష్ణా జిల్లా గన్నవరంలోని వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్ చానా కుమార్తె ఆశాకు ఈ ఏడాది మార్చిలో తన మేనల్లుడు పర్షియన్ జాతికి చెందిన ఓ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నుంచి దాన్ని ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి పిల్లి కనిపించకుండా పోయింది.
కృష్ణా జిల్లా గన్నవరంలోని వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్ చానా కుమార్తె ఆశాకు ఈ ఏడాది మార్చిలో తన మేనల్లుడు పర్షియన్ జాతికి చెందిన ఓ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నుంచి దాన్ని ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి పిల్లి కనిపించకుండా పోయింది. పిల్లి ఆచూకీ కోసం తమ ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఆ పిల్లికి పక్కింటి ఆవరణలోని చెట్ల కింద పడుకోవడం అలవాటు కావడంతో అక్కడికేమైనా వెళ్లి ఉంటుందేమోనని వాళ్ల ఇంటి పరిసరాల్లోనూ గాలించారు. రోడ్డుపై తమ పెంపుడు పిల్లి శవమై కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిచెన్లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

