రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది !! ఎందుకో తెలిస్తే షాకే
తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు దెబ్బకి నగరాలు, గ్రామాలు మరియు పట్టణాలు అన్నీ జలమయంగా మారాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ నగరాలతో పాటు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందువల్ల అటుగా ట్రైన్ కాజిపేట లో ఆపి సిబ్బంది
తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు దెబ్బకి నగరాలు, గ్రామాలు మరియు పట్టణాలు అన్నీ జలమయంగా మారాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ నగరాలతో పాటు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందువల్ల అటుగా ట్రైన్ కాజిపేట లో ఆపి సిబ్బంది రైలు చక్రాలకు లాక్ చేసి తాళం వేశారు. అక్కడున్న జనం ఎందుకు తాళాలు వేశారు అని అడగడం తో ముందు జాగ్రత్త కోసం అని చెప్పినట్లు తెలుస్తుంది. ట్రైన్ ముందుకు కదలకుండా బ్రేక్లు లాక్ వేసిన రైల్వే సిబ్బంది వరద వచ్చినా కొట్టుకుపోకుండా ఉండటానికి రైలు చక్రాలను రైలు పట్టాలను కలుపుతూ ఇనుప గొలుసులతో కట్టి తాళాలు వేశారు. ఇప్పుడు ఈఫోటో వైరల్గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: అంబటికి ఇచ్చిపడేశాడు పో… పవన్ రియాక్షన్ అదుర్స్
5Days to Go.. బొమ్మ 3Dలో బద్దలవ్వాల..
Bhola Shankar: వావ్ !! వాల్తేరు వీరయ్యను మించిపోయిన భోళా శంకర్
Salaar: సలార్ ఇంటర్వెల్ సీన్ లీక్ కాళీ సాక్షిగా.. అల్లకల్లోలమే..
Surya Son of Krishnan: ఆడాఈడా.. తేడా లేదు.. సూర్య దెబ్బకు ఊగిపోతున్న థియేటర్స్
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

