రైలు చక్రాలకు తాళం వేసిన సిబ్బంది !! ఎందుకో తెలిస్తే షాకే
తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు దెబ్బకి నగరాలు, గ్రామాలు మరియు పట్టణాలు అన్నీ జలమయంగా మారాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ నగరాలతో పాటు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందువల్ల అటుగా ట్రైన్ కాజిపేట లో ఆపి సిబ్బంది
తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు దెబ్బకి నగరాలు, గ్రామాలు మరియు పట్టణాలు అన్నీ జలమయంగా మారాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ నగరాలతో పాటు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అందువల్ల అటుగా ట్రైన్ కాజిపేట లో ఆపి సిబ్బంది రైలు చక్రాలకు లాక్ చేసి తాళం వేశారు. అక్కడున్న జనం ఎందుకు తాళాలు వేశారు అని అడగడం తో ముందు జాగ్రత్త కోసం అని చెప్పినట్లు తెలుస్తుంది. ట్రైన్ ముందుకు కదలకుండా బ్రేక్లు లాక్ వేసిన రైల్వే సిబ్బంది వరద వచ్చినా కొట్టుకుపోకుండా ఉండటానికి రైలు చక్రాలను రైలు పట్టాలను కలుపుతూ ఇనుప గొలుసులతో కట్టి తాళాలు వేశారు. ఇప్పుడు ఈఫోటో వైరల్గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: అంబటికి ఇచ్చిపడేశాడు పో… పవన్ రియాక్షన్ అదుర్స్
5Days to Go.. బొమ్మ 3Dలో బద్దలవ్వాల..
Bhola Shankar: వావ్ !! వాల్తేరు వీరయ్యను మించిపోయిన భోళా శంకర్
Salaar: సలార్ ఇంటర్వెల్ సీన్ లీక్ కాళీ సాక్షిగా.. అల్లకల్లోలమే..
Surya Son of Krishnan: ఆడాఈడా.. తేడా లేదు.. సూర్య దెబ్బకు ఊగిపోతున్న థియేటర్స్
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

