Utthar Pradesh: ఒక్కసారిగా ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చిన రైలు..
ఉత్తర్ప్రదేశ్లోని మధుర స్టేషన్లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. సెప్టెంబర్ 26 రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది. ప్లాట్ పామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ప్లాట్ఫాంపైకి ఎలా వచ్చిందో తెలియట్లేదని స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
ఉత్తర్ప్రదేశ్లోని మధుర స్టేషన్లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. సెప్టెంబర్ 26 రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది. ప్లాట్ పామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ప్లాట్ఫాంపైకి ఎలా వచ్చిందో తెలియట్లేదని స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

