Utthar Pradesh: ఒక్కసారిగా ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చిన రైలు..
ఉత్తర్ప్రదేశ్లోని మధుర స్టేషన్లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. సెప్టెంబర్ 26 రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది. ప్లాట్ పామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ప్లాట్ఫాంపైకి ఎలా వచ్చిందో తెలియట్లేదని స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
ఉత్తర్ప్రదేశ్లోని మధుర స్టేషన్లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. సెప్టెంబర్ 26 రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది. ప్లాట్ పామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ప్లాట్ఫాంపైకి ఎలా వచ్చిందో తెలియట్లేదని స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

