రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు వీడియో
తెలంగాణ ప్రభుత్వం జనవరి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయనుంది. దీని కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 101.83 కోట్లను కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే ఈ పథకం ద్వారా చిన్న రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు 50% రాయితీ లభిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చేలా జనవరి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రేవంత్ సర్కార్ రూ. 101.83 కోట్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 60% వాటా భరించగా, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా అందిస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు గరిష్టంగా 50 శాతం రాయితీ పొందవచ్చు, ఇతర వర్గాల రైతులు 40 శాతం తగ్గింపుతో యంత్రాలు కొనుగోలు చేయవచ్చు. ఐదు ఎకరాల్లోపు పొలం ఉన్న చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు
'ఖమేనీ'మృతితో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశం
ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే
కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల..
ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం
భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

