ఈ రైలు సైకిల్ కంటే మెల్లగా పరుగులు !! ఎందుకో తెలుసా ??
ఆ రైలు స్వర్గంలోకి పయనిస్తుంది. ఆ ప్రయాణం ఆసాంతం ఆహ్లాదకరం. కానీ రైలు వేగం గంటకు సగటున 9 కిలోమీటర్లు మాత్రమే. ఈ రైలు పేరు నీలగిరి ప్యాసింజర్.
ఆ రైలు స్వర్గంలోకి పయనిస్తుంది. ఆ ప్రయాణం ఆసాంతం ఆహ్లాదకరం. కానీ రైలు వేగం గంటకు సగటున 9 కిలోమీటర్లు మాత్రమే. ఈ రైలు పేరు నీలగిరి ప్యాసింజర్. ఇది తమిళనాడులోని.. మెట్టుపాళ్యం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి ఊటీ స్టేషన్ వరకూ వెళ్తుంది. మెట్టుపాళ్యం – ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు భారతదేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు. ఇది గంటకు సగటున 9 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. భారతదేశంలోని అత్యంత వేగవంతమైన రైలు కంటే.. ఈ వేగం దాదాపు 16 రెట్లు తక్కువ. కెల్లర్, కూనూర్, వెల్లింగ్టన్, లవ్డేల్, ఊటాకామండ్ స్టేషన్లలో ఈ రైలు పయనిస్తుంది. మెట్టుపాళ్యం – ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు కోచ్లను.. నీలగిరి కొండల సుందరమైన అందాలను ఆస్వాదించడానికి వీలుగా… భారీ కిటికీలతో నీలం, క్రీమ్ రంగుల కలపతో తయారుచేశారు. మొత్తం 46 కిలోమీటర్ల దూరాన్ని చేరేందుకు ఈ ట్రైన్.. దాదాపు 5 గంటలు తీసుకుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏటీఎం లో లవర్స్ రొమాన్స్ !! మంచి ప్లేస్ పట్టారు అంటూ కామెంట్ చేస్తున్న నెటిజెన్స్
మిత్రుల ఆకలి తీరుస్తున్న మూగజీవి.. స్నేహమంటే ఇదేరా అంటూ..
గోధుమ పిండి కోసం పెద్ద సాహసం.. ట్రక్ను బైక్లతో ఛేజింగ్..
ఫుట్బాల్ చరిత్రలోనే తొలిసారి.. ఏం జరిగిందంటే ??
రాజమౌళికి బంపర్ ఆఫర్.. హాలీవుడ్ మేకర్ నుంచి కాల్ !!
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!

