Viral: హనీమూన్ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
తెలంగాణ నుంచి శబరిమల వెళ్తున్న బస్సును కేరళలో ఓ కారు ఢీకొంది . ఈ ప్రమాదంలో కారులోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో నూతన వధూవరులు ఉన్నారు. ఈ జంట హనీమూన్ కు వెళ్లి వస్తుండగా పతనంతిట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
పతనంతిట్టలో జరిగిన కారు ప్రమాదంలో మల్లాస్సేరికి చెందిన నూతన వధూవరులు అను, నిఖిల్ మృతి చెందారు. గత నవంబర్ 30న వీరి వివాహం జరిగింది. ఎనిమిదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. హనీమూన్కు మలేషియా వెళ్లిన జంట తమ పర్యటన ముగించుకుని విమానాశ్రయం నుంచి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రా నుంచి శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

