Viral: హనీమూన్ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
తెలంగాణ నుంచి శబరిమల వెళ్తున్న బస్సును కేరళలో ఓ కారు ఢీకొంది . ఈ ప్రమాదంలో కారులోని నలుగురు మృతి చెందారు. మృతుల్లో నూతన వధూవరులు ఉన్నారు. ఈ జంట హనీమూన్ కు వెళ్లి వస్తుండగా పతనంతిట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
పతనంతిట్టలో జరిగిన కారు ప్రమాదంలో మల్లాస్సేరికి చెందిన నూతన వధూవరులు అను, నిఖిల్ మృతి చెందారు. గత నవంబర్ 30న వీరి వివాహం జరిగింది. ఎనిమిదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. హనీమూన్కు మలేషియా వెళ్లిన జంట తమ పర్యటన ముగించుకుని విమానాశ్రయం నుంచి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రా నుంచి శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్..మరో వైపు టికెట్లు ఫుల్ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్కు పుతిన్ విమానం..వీడియో

