Viral: ఆలయాల్లో నీళ్లు తాగుతున్న నందీశ్వరుడు.. తాగించేందుకు పోటీపడిన భక్తులు.
నిర్మల్ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయంలోని నంది నీళ్లు తాగుతోందనే ప్రచారం జరుగుతోంది. జూలై 22 రాత్రి నుంచి నంది నీళ్ళు తాగడం గమనించామని భక్తులు చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు ఆలయానికి తండపతండాలుగా తరలి వచ్చారు. నంది విగ్రహానికి నీళ్లు తాపేందుకు పోటీ పడినట్టు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నిర్మల్ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయంలోని నంది నీళ్లు తాగుతోందనే ప్రచారం జరుగుతోంది. జూలై 22 రాత్రి నుంచి నంది నీళ్ళు తాగడం గమనించామని భక్తులు చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు ఆలయానికి తండపతండాలుగా తరలి వచ్చారు. నంది విగ్రహానికి నీళ్లు తాపేందుకు పోటీ పడినట్టు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో నంది విగ్రహం నీళ్లు తాగడం గమనించామని వెంటనే మరి కొన్ని నీళ్లు తాగించినట్లు చెబుతున్నారు. ఆలయంలో నంది విగ్రహం నీళ్లు తాగుతుందన్న వార్త దావానలంలా చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించడంతో ఆయా ప్రాంతాల్లోని నంది విగ్రహాలవద్దకు క్యూకట్టారు ప్రజలు. వానల్పాడ్, పాండ్రిగల్లి, పులే నగర్తోపాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లోని నంది విగ్రహాలకు నీళ్లు తాగించేందుకు పోటీపడ్డారు భక్తులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం
కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??
కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ

