రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళ.. సోషల్మీడియాలో ప్రత్యక్షం !!
రెండేక్రితం చనిపోయిందని ఓ మహిళకు కుటుంబ సభ్యులు కర్మకాండలు జరిపించారు. అయితే ఇటీవల ఆ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మహిళను గుర్తించిన ఆమె కుమారుడు ఆనందంతో ఇంటికి తీసుకువచ్చాడు. చనిపోయిందనుకున్న మహిళ తిరిగి రావడంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
రెండేక్రితం చనిపోయిందని ఓ మహిళకు కుటుంబ సభ్యులు కర్మకాండలు జరిపించారు. అయితే ఇటీవల ఆ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మహిళను గుర్తించిన ఆమె కుమారుడు ఆనందంతో ఇంటికి తీసుకువచ్చాడు. చనిపోయిందనుకున్న మహిళ తిరిగి రావడంతో గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ, తిరుపతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యుద్ధానికి సిద్దమవుతున్న OG.. ఈ సారి పవన్ స్టంట్స్కు టాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే
Bro Collections: ఎవరెన్ని వాగినా.. ఆగని బ్రో కలెక్షన్లు.. పవన్ కెరీర్లో రికార్డ్
TOP 9 ET News: చడీచప్పుడు కాకుండా దేవర నుంచి వీడియో గ్లింప్స్ | రిలీజ్కు ముందే భోళా నయా రికార్డ్
Digital TOP 9 NEWS: 28 ఎమ్మెల్యేలకు వణుకు | ఏపీ అప్పుల లెక్క తేలింది
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

