Rare Deer: అరుదైన జింకకు ప్రాణం పోసి మల్లి అడివిలో వదిలేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే..

ఓ అరుదైన జింకకు ప్రాణం పోసారు మణిపురి గ్రామస్తులు. ఆక‌స్మిక వ‌ర‌ద‌ల నుంచి త‌ప్పించుకునే క్రమంలో అరుదైన సంగై జాతికి చెందిన ఓ జింక మణిపూర్‌ రాష్ట్రంలోని మణిపురి గ్రామంలోకి వచ్చింది.

Rare Deer: అరుదైన జింకకు ప్రాణం పోసి మల్లి అడివిలో వదిలేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే..

|

Updated on: May 29, 2022 | 9:48 AM


ఓ అరుదైన జింకకు ప్రాణం పోసారు మణిపురి గ్రామస్తులు. ఆక‌స్మిక వ‌ర‌ద‌ల నుంచి త‌ప్పించుకునే క్రమంలో అరుదైన సంగై జాతికి చెందిన ఓ జింక మణిపూర్‌ రాష్ట్రంలోని మణిపురి గ్రామంలోకి వచ్చింది. ఆహారం దొరక్క నీరసించిపోయి వ‌ణుకుతూ సొమ్మసిల్లిపోయింది. ప్రాణ‌భ‌యంతో బిక్కుబిక్కుమంటున్న జింక‌ను చూసి గ్రామ‌స్తులు చ‌లించిపోయారు. దానికి స‌ప‌ర్యలు చేసి, ప్రాణాలు కాపాడారు. దానికి చికిత్స చేశారు. అనంత‌రం అటవీశాఖ అధికారులు దాన్ని సమీపంలోని అడవుల్లో విడిచిపెట్టారు. ఈ వీడియోను అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల రాష్ట్ర మంత్రి తొంగమ్ బిశ్వజిత్ సింగ్ ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. హృద‌యాన్ని క‌దిలించే ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Follow us
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??