ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ అనుకోని అతిథి.. పరుగో పరుగు

Phani CH

Phani CH |

Updated on: Oct 12, 2022 | 9:47 AM

చెట్లు చెలిమలు అంతరించిపోతుండటంతో.. అడవి తల్లి ఒడిలో సేదదీరాల్సిన మూగ జీవాలు.. మానవ ఆవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. వాటికి ఆహారం దొరక్క..

చెట్లు చెలిమలు అంతరించిపోతుండటంతో.. అడవి తల్లి ఒడిలో సేదదీరాల్సిన మూగ జీవాలు.. మానవ ఆవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. వాటికి ఆహారం దొరక్క.. పలు ప్రాంతాల్లో మనుషుల మీద దాడులు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనావాసాల్లోకి వస్తున్న పులుల సంఖ్య గత కొంత కాలంగా పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా.. చిరుత పులి ఒకటి దర్జాగాఘో ఇంట్లో ప్రవేశించి.. రెస్ట్‌ తీసుకోసాగింది. దాన్ని చూసిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన మహారాష్ట్ర సతారా జిల్లాలో లో చోటు చేసుకుంది. కోయానగర్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో చిరుత పులి ప్రవేశించింది. కుటుంబ సభ్యులంతా దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకుందుకు వెళ్లారు. కొందరు తమ ఇళ్లకు తలుపులు తాళాలు కూడా వేయకుండానే వెళ్లిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చుట్టూ వర్షపు నీరు.. మధ్యలో భారీ గొయ్యి.. ఒక్కసారిగా గుంతలో పడ్డ మహిళ.. షాకింగ్ వీడియో

Karan Johar: బిగ్‌ షాకిచ్చిన కరణ్.. ట్విట్టర్ దెబ్బకు పరార్ !!

కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో షోలోనే ఏడ్చిన అమితాబ్‌

‘నీ పంచె జేబులో పెట్టుకో..’ గరికపాటిపై ఆర్జీవీ ఘోరమైన ట్వీట్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu