ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చిన పోలీసమ్మ !!
ఓవైపు తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు తండ్రి జైల్లో మగ్గుతున్నాడు. వారి నాలుగునెలల పసికందు ఆకలి తీర్చేవారు లేక గుక్కపట్టి ఏడుస్తోంది. ఈ దయనీయ పరిస్థితి చూపరుల హృదయాలను కలచివేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళా పోలీసు ఆ పసికందు పరిస్థితికి చలించిపోయింది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న పసికందును వెంటనే అక్కున చేర్చుకొని పాలుపట్టి ఆకలి తీర్చారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
ఓవైపు తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు తండ్రి జైల్లో మగ్గుతున్నాడు. వారి నాలుగునెలల పసికందు ఆకలి తీర్చేవారు లేక గుక్కపట్టి ఏడుస్తోంది. ఈ దయనీయ పరిస్థితి చూపరుల హృదయాలను కలచివేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళా పోలీసు ఆ పసికందు పరిస్థితికి చలించిపోయింది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న పసికందును వెంటనే అక్కున చేర్చుకొని పాలుపట్టి ఆకలి తీర్చారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పట్నాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో కేరళలోని ఎర్నాకుళం జనరల్ ఆసుపత్రిలో చేరింది. ఆమె భర్త ఓ కేసులో జైల్లో ఉన్నాడు. వారికి నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురి వయసు 13, 5, 2 ఏళ్లు కాగా, మరో పసిపాప వయసు నాలుగు నెలలు. తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో ఆ చిన్నారులు ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేరు. దాంతో వారిని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గదిలో పామును వదిలి.. భార్య, కుమార్తెను చంపేశాడు
మనిషి కడుపులో బ్రతికి ఉన్న ఈగ !! స్క్రీనింగ్ టెస్ట్లో గుర్తించిన వైద్యులు
బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు
'ఖమేనీ'మృతితో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశం
ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే
కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల..
ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం
భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

