ఘోరం.. స్కూల్ అభివృద్ధి చెందాలని నరబలి
దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ పరంగా, నాగరికత పరంగా పాశ్చాత్య దేశాలతో పోటీపడుతోంది. అయినా దేశంలోని కొందరు మూఢనమ్మకాలను వీడిటంలేదు. తాంత్రిక పూజలు, గుప్తనిధులంటూ తవ్వకాలు, నరబలులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోరం చోటుచేసుకుంది. విద్యార్ధులను అభివృద్ధివైపు నడిపించాల్సిన విద్యాసంస్థ దారణానికి పాల్పడింది. ఓ బాలుడిని బలి తీసుకుంది.
దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. టెక్నాలజీ పరంగా, నాగరికత పరంగా పాశ్చాత్య దేశాలతో పోటీపడుతోంది. అయినా దేశంలోని కొందరు మూఢనమ్మకాలను వీడిటంలేదు. తాంత్రిక పూజలు, గుప్తనిధులంటూ తవ్వకాలు, నరబలులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోరం చోటుచేసుకుంది. విద్యార్ధులను అభివృద్ధివైపు నడిపించాల్సిన విద్యాసంస్థ దారణానికి పాల్పడింది. ఓ బాలుడిని బలి తీసుకుంది. హథ్రాస్ జిల్లాలోని రస్ గావ్ గ్రామంలో ఓ ప్రైవేటు స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఓ బాలుడు వారం కిందట చనిపోయాడు. మీ అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని హాస్టల్ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో బాలుడి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, బాలుడిని స్కూలు డైరెక్టర్ తండ్రి దినేష్ బాఘెల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న బాలుడి తండ్రికి దినేశ్ బాఘెల్ విషాద వార్త చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బర్త్డే గిఫ్ట్ పేరుతో పిచ్చి పని.. జస్ట్ మిస్
పోర్టులో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు బైర్లు!
నడుము అందాలతో నయని పావని మైండ్ బ్లోయింగ్ స్టిల్స్
స్మార్ట్ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా ?? నోమోఫోబియా సోకిందేమో !!
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

