చిన్నారులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నారా ?? బీ కేర్ ఫుల్
మహబూబ్ నగర్ జిల్లాలో చిన్నారి మిస్సింగ్ కలకలం రేపింది. రాత్రి అంతా నిద్రించిన సమయంలో చిన్నారిని అపహరించిన గుర్తు తెలియని దుండగులు. మధ్యరాత్రి నిద్ర మేల్కొన్న తల్లి చిన్నారి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు దాంతో స్థానికులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు బాధిత కుటుంబం.
మహబూబ్ నగర్ జిల్లాలో చిన్నారి మిస్సింగ్ కలకలం రేపింది. రాత్రి అంతా నిద్రించిన సమయంలో చిన్నారిని అపహరించిన గుర్తు తెలియని దుండగులు. మధ్యరాత్రి నిద్ర మేల్కొన్న తల్లి చిన్నారి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు దాంతో స్థానికులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు బాధిత కుటుంబం. జిల్లాలోని రూరల్ మండలం బొక్కనోనిపల్లి గ్రామానికి చెందిన శేఖర్, మంజుల దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు సంతానం. ఎండలు, ఉక్కపోతతో రాత్రి పిల్లలందరితో కలిసి కుటుంబ సంభ్యులంతా ఆరుబయట నిద్రపోయారు. మధ్యరాత్రిలో మెలకువ వచ్చిన మంజుల పిల్లను గమనించగా మగపిల్లవాడైన మూడేళ్ల వంశీ కనిపించలేదు. దాంతో కంగారుపడిన మంజుల చుట్టుపక్కల అంతా వెతికింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh – Manjula: అక్కా తమ్ముళ్ల ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ విడోస్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

