చిన్నారులతో కలిసి ఆరుబయట నిద్రిస్తున్నారా ?? బీ కేర్ ఫుల్
మహబూబ్ నగర్ జిల్లాలో చిన్నారి మిస్సింగ్ కలకలం రేపింది. రాత్రి అంతా నిద్రించిన సమయంలో చిన్నారిని అపహరించిన గుర్తు తెలియని దుండగులు. మధ్యరాత్రి నిద్ర మేల్కొన్న తల్లి చిన్నారి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు దాంతో స్థానికులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు బాధిత కుటుంబం.
మహబూబ్ నగర్ జిల్లాలో చిన్నారి మిస్సింగ్ కలకలం రేపింది. రాత్రి అంతా నిద్రించిన సమయంలో చిన్నారిని అపహరించిన గుర్తు తెలియని దుండగులు. మధ్యరాత్రి నిద్ర మేల్కొన్న తల్లి చిన్నారి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు దాంతో స్థానికులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు బాధిత కుటుంబం. జిల్లాలోని రూరల్ మండలం బొక్కనోనిపల్లి గ్రామానికి చెందిన శేఖర్, మంజుల దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు సంతానం. ఎండలు, ఉక్కపోతతో రాత్రి పిల్లలందరితో కలిసి కుటుంబ సంభ్యులంతా ఆరుబయట నిద్రపోయారు. మధ్యరాత్రిలో మెలకువ వచ్చిన మంజుల పిల్లను గమనించగా మగపిల్లవాడైన మూడేళ్ల వంశీ కనిపించలేదు. దాంతో కంగారుపడిన మంజుల చుట్టుపక్కల అంతా వెతికింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh – Manjula: అక్కా తమ్ముళ్ల ఆటలు.. వైరల్ అవుతున్న క్యూట్ విడోస్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

