Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న వ్యక్తి !! ఎందుకో తెలుసా ?? వీడియో

రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న వ్యక్తి !! ఎందుకో తెలుసా ?? వీడియో

Phani CH

|

Updated on: Feb 18, 2022 | 8:11 PM

ప్ర‌స్తుతం ఎన్ఎఫ్‌టీల కాలం న‌డుస్తోంది. ఎన్ఎఫ్‌టీలు అంటే నాన్ ఫంగిబుల్ టోకెన్స్‌. ఏదైనా యూనిక్ ఫోటో కానీ, వీడియో కానీ, డాక్యుమెంట్ ఏదైనా స‌రే..

ప్ర‌స్తుతం ఎన్ఎఫ్‌టీల కాలం న‌డుస్తోంది. ఎన్ఎఫ్‌టీలు అంటే నాన్ ఫంగిబుల్ టోకెన్స్‌. ఏదైనా యూనిక్ ఫోటో కానీ, వీడియో కానీ, డాక్యుమెంట్ ఏదైనా స‌రే.. ఎన్ఎఫ్‌టీలో వేలం వేయొచ్చు. దాన్ని న‌చ్చిన వాళ్లు కొనుక్కుంటారు. దానికి డిమాండ్ ఉంటే వేలంలో దాని విలువ రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చాలామంది సెల‌బ్రిటీలు ఎన్ఎఫ్‌టీల మీద పెట్టుబ‌డి పెడుతున్నారు. తాజాగా కెనడాకు చెందిన ఫేమ‌స్ పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ కూడా ఎన్ఎఫ్‌టీల‌కు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతున్నాడు. తాజాగా బోర్‌గా కూర్చొని ఉన్న కోతి ఎన్ఎఫ్‌టీని కొనుగోలు చేశాడు. దాని కోసం ఏకంగా 4,70,000 డాల‌ర్లు ఖ‌ర్చు పెట్టాడు. అంటే మ‌న క‌రెన్సీలో ఏకంగా మూడున్నర కోట్లు పైనే.

Also Watch:

13 బంతుల్లో అర్థ సెంచరీ !! తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్ !! వీడియో

Rashmika Mandanna: అతడే నా భర్త అని తేల్చి చెప్పేసిన రష్మిక !! వీడియో

Shanmukh Jashwanth: తప్పు ఒప్పుకున్న షణ్ను.. వీడియో