శ్మశానంలో అస్తికల చోరీ.. ఎందుకంటే..
మనిషిలో పెరిగిపోయిన స్వార్థం ఎంతకైనా తెగించేలా చేస్తుంది.. ఆఖరికి మృతిచెందిన వారికి కూడా ఆత్మశాంతి లభించకుండా చేస్తున్నారు. మృతదేహాలను ఖననం చేసిన తర్వాత అస్తికలు అపహరిస్తున్నారు. దొంగిలించిన ఆ అస్తికలను క్షుద్ర పూజలకు ఉపయోగిస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరంగల్ శివారులో ఓ వ్యక్తి స్మశానవాటికలో అస్తికలు దొంగిలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.
అతన్ని మందలించి వదిలేశారు. శ్మశాన వాటికలే టార్గెట్ గా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్షుద్ర పూజల ఘటనలు తరచుగా చూస్తున్నాం. క్షుద్ర పూజలలో ఉపయోగించే మనిషి అస్తికలు, పుర్రెను ఖననం చేసిన డెడ్ బాడీల నుండి సేకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే హనుమకొండ శివారు భీమారం శ్మశాన వాటికలో జరిగిన ఘటన.. స్థానికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఖననం చేసిన డెడ్ బాడీలను తవ్వి అందులో అస్థికలను పోగుచేసుకొని ప్లాస్టిక్ సంచిలో ఎత్తుకెళ్తుండగా.. స్థానికులు అతన్ని పట్టుకున్నారు. అయితే అమావాస్యకు ముందు ఈ విధంగా అస్తికలు సేకరించి క్షుద్ర పూజలకు ఉపయోగిస్తుంటారని భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
వావ్.. పులులు ఇలా కూడా ప్రవర్తిస్తాయా ?? ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

