Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడేళ్లుగా ‛లాక్‌డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను రానివ్వకుండా !!

మూడేళ్లుగా ‛లాక్‌డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను రానివ్వకుండా !!

Phani CH

|

Updated on: Mar 04, 2023 | 9:49 AM

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఒక మహిళ తన కొడుకుతో సహా మూడేళ్లుగా ఇంట్లోనే తలపులు వేసుకుని ఉండిపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఒక మహిళ తన కొడుకుతో సహా మూడేళ్లుగా ఇంట్లోనే తలపులు వేసుకుని ఉండిపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. హర్యానా గురుగ్రామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే ఈ తల్లీకొడుకులు కోవిడ్ భయంతో మూడు సంవత్సరాలుగా బయటకు అడుగు పెట్టలేదు. ఈ మూడేళ్లూ బయటకు వెళ్లి పనిచేస్తున్న తన భర్తను సైతం ఆమె ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదని అధికారులు చెప్తున్నారు. తాజాగా ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎట్టకేలకు ఆ తల్లీకొడుకులను పోలీసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు రక్షించారు. ఫ్లాట్ వద్దకు సహాయ బృందాలను పంపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుత దృశ్యం.. ఎడారిలో చేపల వర్షం.. జనమంతా షాక్ !!

రూ.కోటి ధర పలికే అరుదైన పాము.. ఎక్కడుందంటే ??

థమ్స్‌అప్‌తో పానీపూరీ చేస్తున్న వీధివ్యాపారి.. టేస్ట్‌ అదిరింది అంటున్న నెటిజన్లు

జై కొట్టిన 16వేల మంది.. వరల్డ్ బిగ్‌ స్క్రీన్‌ పై RRR

Allu Arjun: తెలుగోడి సత్తా.. సౌత్‌ ఇండియా మొత్తంలో ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్

 

Published on: Mar 04, 2023 09:49 AM