ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..

సమాజంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. సోషల్‌మీడియా పుణ్యమా అని ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు.

ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..

|

Updated on: Nov 03, 2022 | 9:27 AM

సమాజంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. సోషల్‌మీడియా పుణ్యమా అని ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఓ యువతి అద్భుతమైన ట్యాలెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ వీడియో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రను ఆకట్టుకుంది. ఇంకేముంది వెంటనే టెక్‌ దిగ్గజం వీడియోను ట్వీట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. నూర్జహాన్‌ అనే యువతి ఒకేసారి 15 మంది స్వాతంత్రోద్యమ నాయకుల ఫొటోలను చిత్రీకరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఊహించుకోవడానికి కూడా సాధ్యంకాని పెయింటింగ్‌ను వేసిన నూర్జహాన్‌ ట్యాలెంట్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. ‘ఇది అసలు ఎలా సాధ్యమైంది.? ఆ అమ్మాయి ముమ్మాటికీ అత్యంత ప్రతిభవంతురాలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళపై పెంపుడు కొండచిలువ ఎటాక్‌.. ఏం చేసిందో చూడండి !!

ఇక్కడ మేఘాలను తాకచ్చు !! వర్షం అస్సలు కురవదు !!

కోహ్లి చెప్పిన ఆ ఒక్కమాటతో రెచ్చిపోయిన రాహుల్..

అతను ఒక్కరోజు తినే ఫుడ్‌తో చిన్నపాటి ఫంక్షన్‌ చేయొచ్చట..

Follow us
Latest Articles