ఈ అమ్మాయి ట్యాలెంట్కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..
సమాజంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. సోషల్మీడియా పుణ్యమా అని ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు.
సమాజంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. సోషల్మీడియా పుణ్యమా అని ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఓ యువతి అద్భుతమైన ట్యాలెంట్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రను ఆకట్టుకుంది. ఇంకేముంది వెంటనే టెక్ దిగ్గజం వీడియోను ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నూర్జహాన్ అనే యువతి ఒకేసారి 15 మంది స్వాతంత్రోద్యమ నాయకుల ఫొటోలను చిత్రీకరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఊహించుకోవడానికి కూడా సాధ్యంకాని పెయింటింగ్ను వేసిన నూర్జహాన్ ట్యాలెంట్కు అంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. ‘ఇది అసలు ఎలా సాధ్యమైంది.? ఆ అమ్మాయి ముమ్మాటికీ అత్యంత ప్రతిభవంతురాలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళపై పెంపుడు కొండచిలువ ఎటాక్.. ఏం చేసిందో చూడండి !!
ఇక్కడ మేఘాలను తాకచ్చు !! వర్షం అస్సలు కురవదు !!
అర్థరాత్రి రైడ్తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

