తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు,ఉద్యోగులకు…క్రిస్మస్ సెలవులు ఎన్నిరోజులంటే?వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు, ఉద్యోగులకు క్రిస్మస్ 2025 సందర్భంగా శుభవార్త. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో వరుసగా మూడు రోజుల సెలవులు ప్రకటించారు. ఏపీలో మూడు రోజుల సెలవులు ఉండగా, తెలంగాణలో డిసెంబర్ 24న ఆప్షనల్ హాలిడే. ఉద్యోగులకు నాలుగో శనివారం, ఆదివారం కూడా కలిపి ఐదు రోజుల వరకు సెలవులు లభించనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ 2025 సందర్భంగా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు వరుసగా మూడు రోజుల సెలవులను ప్రకటించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సెలవు కాగా, దాని ముందు రోజు డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా కూడా సెలవు ప్రకటించబడింది. క్రిస్మస్ తర్వాతి రోజు డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా కూడా ఉద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం సెలవును ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
వైరల్ వీడియోలు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
