ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్‌.. వీడియో

ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్క జంతువు, పక్షులను తినేవారంటూ ఎవరైన ఉన్నారంటే అది చైనీయులనే చెప్పాలి. అయితే తాజాగా చైనా దేశస్తులు తినే ఓ వంటకం ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !!  తేలు, పాముల సూప్‌.. వీడియో

|

Updated on: Mar 03, 2022 | 9:11 AM

ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్క జంతువు, పక్షులను తినేవారంటూ ఎవరైన ఉన్నారంటే అది చైనీయులనే చెప్పాలి. అయితే తాజాగా చైనా దేశస్తులు తినే ఓ వంటకం ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. నిన్నటి వరకు కేవలం చికెన్, మటన్, ఫిష్‌తో పాటు కుక్కలు, నక్కలు, పురుగులు, కీటకాలను చైనీయులు ఇష్టంగా తింటారని తెలుసు. అంతటితో ఆగితే వాళ్లు చైనీస్ ఎందుకవుతారు.? తేళ్లు, పాములు వంటి ప్రమాదకర జీవులను కూడా లాగించేస్తారు. రకరకాల వంటకాలను చేసుకొని జుర్రేస్తారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో స్కార్పియన్ సూప్చాలా చాలా ఫేమస్. కానీ అంతటా దొరకదు. కొన్ని స్పెషల్ రెస్టారెంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే తేళ్లతో వంటకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Also Watch:

అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో

Viral Video: మహిళపై షార్క్‌ ఎటాక్‌ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో

టామ్‌ అండ్‌ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో

Follow us
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..