సుశాంత్ పెంపుడు శునకం మృతి !! స్వర్గంలో కలుసుకున్న స్నేహితులు !!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. 2020 జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దృవీకరించిన సంగతి తెలిసిందే. ఇ
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. 2020 జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దృవీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని పెంపుడు శునకం ఫడ్జ్ కూడా మరణించింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “ఫడ్జ్.. నువ్వు కూడా స్వర్గంలో ఉన్న నీ స్నేహితుడి దగ్గరకు వెళ్లిపోయావు. మేము కూడా ఏదో ఒకరోజు మిమ్మల్ని అనుసరిస్తాం. అప్పటివరకు మాకు ఈ బాధ తప్పదు. గుండె ముక్కలయ్యింది” అంటూ భావోద్వేగ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఫడ్జ్ సుశాంత్ కలిసి ఉన్న పిక్ షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మరణించిన తర్వాత ఫడ్జ్ అతని కోసం ఎంతో ఎదురుచూసింది. ఈ నష్టం భరించలేనిది.. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఒదార్చేందుకు మాటలు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఫడ్జ్తో కలిసి సుశాంత్ సంతోషంగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్పోర్టులో అనుమానాస్పద బ్యాగులు.. తెరచి చూస్తే గుండె గుభేల్ !!
Vande Bharat Train: సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!
స్విగ్గీ బుర్ఖా మహిళ ఫొటో వైరల్ !! అసలు కథేంటంటే ??
కరీంనగర్ కుర్రోడా మజాకా ?? ఏం ట్యాలెంట్ రా బాబు !!
కదులుతున్న రైలుపై ఆ యువకుడు ఏం చేసాడో చూస్తే !! ప్రాణం విలువ తెలియదంటూ నెటిజన్లు ఫైర్
చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

