పెళ్లి వేదికపై ఉన్న వరుడి కిడ్నాప్.. ఏం జరిగిందంటే వీడియో
బీహార్ లో షాకింగ్ సంఘటన జరిగింది. గోపాల్ గంజ్ లో ఒక పెళ్లి వేదికపై వివాహం జరుగుతుంది. బంధువులంతా పెళ్లి వేడుకను వీక్షిస్తున్నారు. ఇంతలో పెళ్లి మండపంలోకి కొందరు వ్యక్తులు దూసుకు వచ్చారు. నీరుగా పెళ్లి కుమారుడిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోయారు. ఊహించని పరిణామానికి బంధుమిత్రులంతా షాక్ తో చూస్తుండిపోయారు. ఈ సంఘటన మే 24 శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగిందని పోలీసులు తెలిపారు. అసలు ఏం జరిగిందంటే అప్పటికే పెళ్లి తంతులో జయమాల వేడుక పూర్తయింది.
వధూవరులు ఇంకా వేదికపై కూర్చుని ఉన్నారు. పండితులు మంత్రాలు పఠిస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా దుండగులు చొరబడి వరుడిని తీసుకు వెళ్లిపోయారు. ఇదంతా సినిమా ఫిక్కిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే సురేంద్ర శర్మ కుమార్త వివాహం ఊరేగింపు బైకుంపూర్ లోని దిగ్వాబ్ దుబాయ్ నుండి వచ్చింది. పెళ్లికి వచ్చిన అతిథులను అలరించడానికి అబ్బాయి తరపు వారు లాండా డాన్స్ పార్టీని ఏర్పాటు చేశారు. పాటలు పాడుతూ న్యూత్యం చేస్తుండగా ఏదో ఒక విషయంపై వివాదం తలెత్తుతుంది. అది కాస్త హింసాత్మకంగా మారింది. గొడవ సమయంలో లాండా నాచ్ పార్టీకి చెందిన బృందం సభ్యులు వధువు ఇంటికి వద్దకు చేరుకొని అక్కడ ఉన్న వారిని కొట్టారు.
మరిన్ని వీడియోల కోసం :
సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో
నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో
70 ఏళ్ల వ్యక్తి గాల్ బ్లాడర్ లో 8,125 రాళ్లు! లెక్కపెట్టడానికి 6 గంటలు వీడియో
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
