వామ్మో.. ఇది నాగుపామా.. కొండచిలువా ?? అమాంతం మింగేసిందిగా !!
సాధారణంగా పాములు తన గుడ్లను తానే తినేస్తుంది అంటుంటారు. దాని సంగతి పక్కన పెడితే.. ఓ భారీ నాగుపాము మరో నాగుపామును మింగేసింది. అది కూడా జనావాసాల మద్య అందరూ చూస్తుండగానే అమాంతంగా మింగేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో జరిగింది. రైల్వే కాలనీలోనీ ఎస్సీ, ఎస్టీ శ్రామిక యూనియన్ కార్యాలయం గేటు దగ్గర రెండు నాగుపాముల మధ్య భీకరమైన పోరు జరిగింది.
సాధారణంగా పాములు తన గుడ్లను తానే తినేస్తుంది అంటుంటారు. దాని సంగతి పక్కన పెడితే.. ఓ భారీ నాగుపాము మరో నాగుపామును మింగేసింది. అది కూడా జనావాసాల మద్య అందరూ చూస్తుండగానే అమాంతంగా మింగేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో జరిగింది. రైల్వే కాలనీలోనీ ఎస్సీ, ఎస్టీ శ్రామిక యూనియన్ కార్యాలయం గేటు దగ్గర రెండు నాగుపాముల మధ్య భీకరమైన పోరు జరిగింది. దానిని స్థానికంగా ఉన్న రైల్వే పారిశుధ్య కార్మికులు, స్థానికులు గమనించారు. అలా దగ్గరగా చూస్తూ వుండగానే ఒక పామును మరో భారీ నాగుపాము నోట కరిచి మింగేసింది. అది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. కొందరు తమ మొబైల్స్లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు. ఓ భారీ నాగుపాము, రెండు అడుగులున్న మరో నాగుపామును మింగేసిన దృశ్యం చూసినవారికి ఒళ్లు గగుర్పొడిచింది. అందరూ గుమికూడి చూస్తున్నా ఆ చప్పుడుకి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఆ పెద్ద పాము. అయితే.. ఆ పెద్ద పాము నోటి నుంచి బయట పడేందుకు చిన్న పాము తీవ్రంగానే ప్రతిఘటించినా అది ఏమాత్రం ఫలించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3600 ఏళ్ల నాటి చైనీస్ మమ్మీ.. దాని మెడచుట్టూ ఏముందో తెలుసా ??
పైకి చూస్తే పాన్ షాప్.. లోపల ఖతర్నాక్ యవ్వారం
మేజర్ ఆపరేషన్ తర్వాత.. సేఫ్గా ఇంటికి వచ్చేసిన రజినీకాంత్
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

