Telangana: అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు వెళ్తే.. వీళ్ల కన్ను మాత్రం వాటి మీదే.!
తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా జుంటిపల్లి శ్రీ సీతా రామచంద్ర దేవాలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ ఘటనలో దొంగలు ఆలయంలోని రెండు హుండీలను పగులగొట్టి నగదు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా జుంటిపల్లి శ్రీ సీతా రామచంద్ర దేవాలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ ఘటనలో దొంగలు ఆలయంలోని రెండు హుండీలను పగులగొట్టి నగదు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. దీని విలువ లక్ష వరకు ఉండొచ్చని ఆలయ పూజారి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రెండేళ్లలో ఇది ఐదవ చోరీ కావడం గమనార్హం. మరోవైపు సీబీఎస్ఈ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదని తెలిసింది. ఇన్నిసార్లు దొంగతనం జరిగినా.. పోలీసులు దొంగలను పట్టుకోకపోవడంపై.. వారి తీరు పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

