Hyderabad: డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన వ్యక్తి.. గుమ్మం దగ్గర కనిపించింది చూడగా
ఆ వ్యక్తి రోజులానే.. డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇలా వచ్చాడో లేదో.. ఇంటి గుమ్మం దగ్గర కనిపించింది చూడగా దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ స్టోరీ ఏంటంటే.? ఇప్పుడు తెలుసుకుందామా
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఆశా కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. యజమాని శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భవనం మొదటి అంతస్తులో ఉంటున్న వారి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లగా, శ్రీనివాసరెడ్డి ఉదయం 8:30కు ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా ఒక రాడ్డు సహాయంతో తాళాన్ని బద్దలు కొట్టి బీరువాలో దాచి ఉంచిన 18.5 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు తెలిపారు. 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి పరిసరాలను పరిశీలించి, క్లూస్ టీమ్ను రప్పించారు.
ఇది చదవండి:
ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్ కింద కనిపించింది చూడగా
బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్లో తుఫాన్ ఇన్నింగ్స్
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
నోట్లో పేలిన సెల్ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
అద్దాల ట్రైన్లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు

