Telangana Rising Global Summit LIVE: తెలంగాణలో భారీగా పెట్టుబడులు.. రెండో రోజు కొనసాగుతున్న గ్లోబల్ సమ్మిట్..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రెండోరోజు కొనసాగుతోంది.. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. నేడు 20కి పైగా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆనంద్ మహీంద్రాతో EV, రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాలపై చర్చ జరగనుంది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రెండోరోజు కొనసాగుతోంది.. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. నేడు 20కి పైగా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆనంద్ మహీంద్రాతో EV, రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాలపై చర్చ జరగనుంది. సా.6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. రా.7 గంటలకు డ్రోన్ షోతో గ్లోబల్ సమ్మిట్ ముగింపు జరగనుంది.
తెలంగాణలో రూ.5 లక్షల కోట్లకు చేరువలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. నేటి సమ్మిట్లో రూ.లక్ష కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. నిన్న ఒక్క రోజే రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రపంచస్థాయి వన్యప్రాణుల సంరక్షణ.. నైట్ సఫారీ ఏర్పాటుకు ‘వంతార’ గ్రూప్ ముందుకొచ్చింది.
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

