Redmi Laptop:భారత మార్కెట్‌లోకి రెడ్‌మి ల్యాప్‌టాప్‌..! ధర, ఫీచర్స్‌ వివరాలు.. వీడియో

షియోమి సబ్​బ్రాండ్​ రెడ్‌మి నుంచి భారత మార్కెట్​లోకి ఆగస్ట్​ 3న తొలి ల్యాప్‌టాప్‌ విడుదల కానుంది. ఇప్పటికే రెడ్​మీ 2019 నుంచి చైనా మార్కెట్​లో ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తుంది.

|

Updated on: Jul 31, 2021 | 7:45 AM

Follow us