One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన OnePlus Nord 2 మోడల్‌ ఫోన్‌ని 2021 జూలైలో విడుదల చేసింది. ప్రారంభించి నాలుగు నెలల్లో ఇప్పటి వరకు ఈ మోడల్‌ సంబంధించి 3 ఫోన్లు పేలిపోయాయి.

One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

|

Updated on: Nov 18, 2021 | 8:31 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన OnePlus Nord 2 మోడల్‌ ఫోన్‌ని 2021 జూలైలో విడుదల చేసింది. ప్రారంభించి నాలుగు నెలల్లో ఇప్పటి వరకు ఈ మోడల్‌ సంబంధించి 3 ఫోన్లు పేలిపోయాయి. ఈసారి పేలుడులో వినియోగదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పేరు సుచిత్‌ అతని ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఫోన్ పేలిన తర్వాత సుచిత్ శర్మ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలలో పాడైన ఫోన్‌తో పాటు కాలిన గాయాలను కూడా చూపే ప్రయత్నం చేశాడు. OnePlus బ్రాండ్ ఫోన్‌ ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే వన్‌ప్లస్ వినియోగదారులు వన్‌ప్లస్ ఇండియాను ట్యాగ్ చేసి మీ కంపెనీ నుంచి దీనిని ఊహించలేదని రాశారు. మీ ఉత్పత్తి ఏం చేసిందో చూడండి. ఫలితం కోసం సిద్ధంగా ఉండండి.

మరిన్ని ఇక్కడ చూడండి:

టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

Viral Video: ఎయిర్‌ హోస్టెర్సా మజకా !! డ్యాన్స్‌తో దుమ్ము లేపేశారు !! వీడియో

COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో

Follow us
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు