Neeraj Chopra: స్వర్ణం ముద్దాడిన నీరజ్‌… వందేళ్లకు అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం.. వీడియో

టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణ పతకంతో.. మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో అత్యధికంగా ఏడు పతకాలు చేరాయి.

Neeraj Chopra: స్వర్ణం ముద్దాడిన నీరజ్‌... వందేళ్లకు అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం.. వీడియో

|

Updated on: Aug 08, 2021 | 9:33 AM

Follow us
Latest Articles