రాజమండ్రి గామన్ బ్రిడ్జికి ఏమైంది ??
తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్చెరువు నుంచి కొవ్వూరు వరకూ గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జి మళ్లీ కుంగింది. 52వ పిల్లర్ జాయింట్ బేరింగ్ దగ్గర అర అంగుళం మేర కుంగిందని అధికారులు వెల్లడించారు. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్లు మరమ్మతులకు గురికావడమే దీనికి కారణమని తేల్చారు. దీంతో కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో వాహనాలను నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు రెండు వైపుల వాహనాలకూ అనుమతివ్వడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్చెరువు నుంచి కొవ్వూరు వరకూ గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జి మళ్లీ కుంగింది. 52వ పిల్లర్ జాయింట్ బేరింగ్ దగ్గర అర అంగుళం మేర కుంగిందని అధికారులు వెల్లడించారు. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్లు మరమ్మతులకు గురికావడమే దీనికి కారణమని తేల్చారు. దీంతో కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో వాహనాలను నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు రెండు వైపుల వాహనాలకూ అనుమతివ్వడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఇప్పటికే గామన్ బ్రిడ్జి దగ్గరకు నిపుణుల బృందం సమస్యను పరిశీలించి మరమ్మత్తులు చేపట్టింది. గామన్ సంస్థ 2007లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించింది. విజయవాడ-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేకు అనుసంధానంగా గోదావరిపై గామన్ బ్రిడ్జిని నిర్మించారు… 2015లో పుష్కరాల నిమిత్తం హడావుడిగా ప్రారంభించిన ఈ వంతెన.. ఆరంభంలోనే ఒకసారి కుంగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో మండిపోనున్న ఎండలు
పవర్ స్టార్ కూతురు క్యూట్ వీడియోకు సోషల్ మీడియా ఫిదా..
గుడ్ న్యూస్.. రంగస్థలం 2 స్పెషల్ సర్ప్రైజ్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

