Andhra: రైడ్ వచ్చిందిగా అని కస్టమర్ను ఎక్కించుకున్నాడు.. తీరా స్మశానానికి చేరుకోగానే
విశాఖలో ర్యాపిడో రైడర్ను ఓ వ్యక్తి బెదిరించి డబ్బులు దోచుకున్న ఘటన కలకలం రేపింది. విశాఖలోని శ్రీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర రాపిడో బుక్ చేసుకున్న మణికంఠ అనే వ్యక్తి.. కణితి స్మశాన వాటిక సమీపంలోకి రాగానే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
విశాఖలో ర్యాపిడో రైడర్ను ఓ వ్యక్తి బెదిరించి డబ్బులు దోచుకున్న ఘటన కలకలం రేపింది. విశాఖలోని శ్రీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర రాపిడో బుక్ చేసుకున్న మణికంఠ అనే వ్యక్తి.. కణితి స్మశాన వాటిక సమీపంలోకి రాగానే వాహనాన్ని ఆపి రైడర్పై బెదిరింపులకు దిగాడు. రైడర్పై దాడి చేసి ఫోన్ పే ద్వారా 48వేలు ట్రాన్స్ఫర్ చేయించుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి.. ఫోన్ పే నంబర్ ఆధారంగా నిందితుడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
వైరల్ వీడియోలు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

