Ram Charan: మెగా పవర్ స్టార్ కోసం 231కి.మీ పాదయాత్ర చేసిన చెర్రీ ఫాన్స్… ( వీడియో )
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం తన ముగ్గురు అభిమానులు పాదయాత్ర చేశారు. కాలినడకన 231 కిలో మీటర్లు నడిచి చెర్రీని కలిశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం తన ముగ్గురు అభిమానులు పాదయాత్ర చేశారు. కాలినడకన 231 కిలో మీటర్లు నడిచి చెర్రీని కలిశారు. ఇక తన కోసం వచ్చిన అభిమానుల్ని ఆత్మీయ ఆలింగనం చేసుకొని సంతృప్తి పరిచాడు చెర్రీ. కాసేపు వారితో ముచ్చటించి, సెల్పీలు దిగి పంపించాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. చరణ్ అంటే తమకు ఎంతో ఇష్టమని, ఆయనపైన ప్రేమతోనే నడిచామని తెలిపారు సంధ్యా రాజ్, రవి, వీరేశ్. జోగులాంబ గద్వాల నుంచి దాదాపు 231 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి వీరు చరణ్ ఇంటికి చేరుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పురాతన ఈజిప్ట్ మమ్మీలపై రహస్యాల ఛేదన… ఆధునిక సిటీ స్కాన్ పరీక్షలు… ( వీడియో )
Gold And Silver Price: బంగారం ప్రియులకు షాక్..!! దేశీయంగా పెరిగిన బంగారం ధరలు.. ( వీడియో )
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
