Watch Video: చంద్రబాబు లేఖపై చర్యలు తీసుకోవాలి.. కోర్టుకి యనమల వినతి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తంచేస్తూ ఏసీపీ కోర్టుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయడం తెలిసిందే. ఏసీబీ కోర్టుకు చంద్రబాబు ఈ నెల 25న లేఖ రాస్తే దాన్ని ఈ రోజు వరకు ఎందుకు పెండింగ్లో పెట్టారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇప్పటికీ ఆ లేఖ జడ్జికి చేరిందో లేదో తెలియదని అన్నారు. లేఖలో చాలా సీరియస్ విషయాలున్నాయని, వాటిని ACB కోర్టు జడ్జి సీరియస్గా తీసుకోవాలని యనమల కోరారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తంచేస్తూ ఏసీపీ కోర్టుకు చంద్రబాబు నాయుడు లేఖ రాయడం తెలిసిందే. ఏసీబీ కోర్టుకు చంద్రబాబు ఈ నెల 25న లేఖ రాస్తే దాన్ని ఈ రోజు వరకు ఎందుకు పెండింగ్లో పెట్టారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇప్పటికీ ఆ లేఖ జడ్జికి చేరిందో లేదో తెలియదని అన్నారు. లేఖలో చాలా సీరియస్ విషయాలున్నాయని, వాటిని ACB కోర్టు జడ్జి సీరియస్గా తీసుకోవాలని యనమల కోరారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించే కేంద్రం ప్రభుత్వం ఆయన భద్రత పెంచుతూ పోయిందని యనమల గుర్తు చేశారు. చంద్రబాబుకు సరైన, అవసరమైన, ప్రభావవంతమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని యనమల కోరారు.
Published on: Oct 27, 2023 07:01 PM
Follow Us
వైరల్ వీడియోలు
శివపార్వతుల కల్యాణంలో సాక్షాత్కరించిన నాగరాజు
కోటి దీపాల వెలుగుల్లో..మహాశివరాత్రి వైభవం
అర్ధరాత్రి వేళ భక్తుడి ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బంది
చాక్పీస్పై సూక్ష్మ శివలింగం..
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్గా పోస్ట్
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము
ఐదుగురి ప్రాణాలను నిలిపిన చిన్నారి

